Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా....

South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి!

ఇటీవల బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కేసు ఊహించని మలుపు తీసుకుంది. గత ఏడాది దేశంలో జరిగిన తిరుగుబాట్లు వీటిని అణచడానికి ఆమె ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఆ

Published : 2025-11-19 08:12:00
Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ఇటీవల బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కేసు ఊహించని మలుపు తీసుకుంది. గత ఏడాది దేశంలో జరిగిన తిరుగుబాట్లు వీటిని అణచడానికి ఆమె ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఆమెకే పెద్ద సమస్యగా మారాయి. హసీనా అప్పట్లో దేశం విడిచి భారత్‌కు వచ్చి ఆశ్రయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెపై విచారణ చేసిన అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తాజాగా మరణశిక్షను ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. ఈ తీర్పు వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ హసీనాను వెంటనే తమకు అప్పగించాలని అధికారికంగా భారత ప్రభుత్వాన్ని కోరింది.

US-Saudi Relations: అమెరికా–సౌదీ అణుశక్తి ఒప్పందం, F-35 యుద్ధవిమానాల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్!!

ద్వైపాక్షిక నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం భారత్ ఈ బాధ్యతను నెరవేర్చాలన్నది ఢాకా విదేశాంగ శాఖ వాదన. గత ఏడాది జూలైలో జరిగిన హత్యలు, ఆ ఘటనలకు సంబంధించిన మానవత్వవ్యతిరేక నేరాల్లో హసీనా నేరస్తురాలని ట్రైబ్యునల్ తేల్చిందని బంగ్లాదేశ్ ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. హసీనాకు ఎలాంటి దేశం ఆశ్రయం ఇస్తే, అది న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టే అవుతుందని కూడా ధాకా హెచ్చరించింది. ఆమెతో పాటు ఆమె కుమారుడినీ భారత్ అప్పగించాలని స్పష్టమైన డిమాండ్ చేసింది.

Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఒక వైపు బంగ్లాదేశ్ ఈ అంశాన్ని అత్యవసరమని పట్టుబడుతుండగా, మరో వైపు భారత విదేశాంగశాఖ కొద్దికాలం నిశ్శబ్దంగా పరిస్థితిని పరిశీలించింది. ఆ తరువాత విడుదల చేసిన ప్రకటనలో షేక్ హసీనా కేసుకు సంబంధించిన తీర్పును గమనించామని తెలిపింది. పొరుగు దేశ ప్రజల శాంతి, స్థిరత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారత్ కట్టుబడి ఉందని చెప్పినా… బంగ్లాదేశ్ కోరిన “అప్పగింత” విషయంపై మాత్రం ప్రత్యక్ష సమాధానం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డది. ధాకాలోని అన్ని పక్షాలతో మాట్లాడి పరిస్థితిని అంచనా వేస్తామని మాత్రమే స్పష్టం చేసింది.

AP Farmers: 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి!

ప్రస్తుతం ఈ వ్యవహారం ఆసియా రాజకీయాల్లో కీలక చర్చాంశంగా మారింది. హసీనా ఇప్పుడు భారత్‌లో ఉన్న నేపథ్యంలో, ఆమెను అప్పగించాలా? లేక మానవ హక్కుల అంశంపై ధాకా తీర్పును పునఃపరిశీలించాలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ కేసుపై దృష్టిపెట్టాయి. మరణశిక్ష విధించిన తీర్పు న్యాయపరమైన ప్రమాణాలకు అనుగుణమా లేదా అన్న అంశం కూడా చర్చకు వచ్చింది. హసీనా అనుచరులు ఈ తీర్పును రాజకీయంగా ప్రేరేపించబడిందిగా అభివర్ణిస్తున్నారు.

Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

భారత్ ప్రస్తుతం అత్యంత సున్నితమైన సమతుల్యతను పాటిస్తోంది. ఒకవైపు పొరుగు దేశంతో ఉన్న ఒప్పందాల గౌరవం మరో వైపు మానవ హక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ ఒత్తిడుల మధ్య నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బంగ్లాదేశ్ “తక్షణం అప్పగింత” అంటూ స్పష్టం చేస్తుండగా, భారత్ మాత్రం పరిస్థితిని సమీక్షిస్తూ, దౌత్యపరమైన చర్చలతో ముందుకు సాగుతోంది. చివరికి హసీనా భవిష్యత్తు ఏ దిశగా వెళ్లబోతుందో, రెండు దేశాల సంబంధాలపై ఈ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుందో అన్నది ముందున్న రోజులు నిర్ణయించబోతున్నాయి.

Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! గంటకు 320 కి. మీ దూరం... ఎప్పుడంటే!
AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్!
Cognizant clarification: సాఫ్ట్‌వేర్ వాడుక వివరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ.. కాగ్నిజెంట్ స్పష్టీకరణ!
ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం..
Ramappa island: 13 కోట్లతో రామప్ప ఐలాండ్ అభివృద్ధి.. అద్భుత నమూనా విడుదల!
iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..!
Media: అప్పుడు నేను సిద్ధంగా లేను… ఇప్పుడు నాతో సంతోషంగా ఉండే అతడే నా నిజమైన తోడు అని రష్మికా వ్యాఖ్యలు!!
దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!
భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా!
Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌!
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక.. స్కామ్ సందేశాలను గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి!!

Spotlight

Read More →