తేదీ 19-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 19 నవంబర్ 2025 (బుధవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారు (గౌరవ మంత్రివర్యులు). 2.శ్రీ పరుచూరి అశోక్ బాబు గారు(మాజీ ఎమ్మెల్సీ, సెంట్రల్ ఆఫీస్ సెక్రటరీ)