Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా....

Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! గంటకు 320 కి. మీ దూరం... ఎప్పుడంటే!

భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రయాణం ఆగస్టు 2027లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే కారిడార్‌లో మొదటి టెస్ట్ రన్‌న

Published : 2025-11-19 06:56:00
AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్!

భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రయాణం ఆగస్టు 2027లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే కారిడార్‌లో మొదటి టెస్ట్ రన్‌ను సూరత్ నుండి వాపీ వరకు 100 కిమీ దూరంలో నిర్వహించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. దీతో భారత్‌లో హై స్పీడ్ రైలుల ప్రయాణానికి నాంది పలికినట్టవుతుంది.

Cognizant clarification: సాఫ్ట్‌వేర్ వాడుక వివరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ.. కాగ్నిజెంట్ స్పష్టీకరణ!

ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 508 కిలోమీటర్లు. రైళ్లు గరిష్టంగా గంటకు 320 కిమీ వేగంతో దూసుకెళ్తాయి. మొత్తం మార్గం పూర్తయిన తర్వాత, ముంబై–అహ్మదాబాద్ ప్రయాణ సమయం ప్రస్తుతం 5–6 గంటలు పడుతుంటే, బుల్లెట్ రైలులో అది కేవలం 2 గంటలు 17 నిమిషాలు (అన్ని స్టేషన్లలో ఆగితే), లేదా 1 గంట 58 నిమిషాలు (సెలెక్టెడ్ స్టాప్స్ మాత్రమే ఉంటే)కి తగ్గుతుంది. ఇది దేశంలో రైల్వే ప్రయాణాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తుంది.

ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం..

ప్రాజెక్ట్ నిర్మాణం 2017లో ప్రారంభమైనప్పటికీ, భూమి సేకరణ, సాంకేతిక సమస్యలు, అనుమతులలో ఆలస్యం వంటి కారణాల వల్ల కొంత వెనకబడింది. అయినప్పటికీ, ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి అని రైల్వే శాఖ వెల్లడించింది. పూర్తి కారిడార్‌ను డిసెంబర్ 2029 నాటికి ఆపరేషనల్ చేయడమే లక్ష్యం. ప్రభుత్వం, జపాన్ అందిస్తున్న శింకాన్‌సెన్ టెక్నాలజీతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ఖచ్చితత్వంతో ముందుకు తీసుకెళ్తోంది.

Ramappa island: 13 కోట్లతో రామప్ప ఐలాండ్ అభివృద్ధి.. అద్భుత నమూనా విడుదల!

ప్రస్తుతం సూరత్ స్టేషన్ నిర్మాణం, ట్రాక్ అమరిక, గిడర్‌ల తయారీ, ఎలక్ట్రిక్ సిస్టమ్ పని వంటి కీలక దశలు వేగంగా పూర్తి అవుతున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థ కోసం సీమెన్స్ నేతృత్వంలోని కన్సార్టియంకు ఒప్పందం కుదిరింది. అయితే, తొలి టెస్ట్ రన్ కోసం జపాన్ శింకాన్‌సెన్ టెక్నాలజీ రైలు వాడుతారా లేదా దేశీయ మోడల్‌ను ప్రయోగిస్తారా అనేది ఇంకా ప్రకటించలేదు.

iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..!

మొత్తం మీద, ఈ ప్రాజెక్ట్ భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది. ఇది పూర్తయితే, భారతదేశంలో వేగవంతమైన, ఆధునిక, ప్రపంచ ప్రమాణాల రవాణా వ్యవస్థకు అవకాశం కలుగుతుంది. ప్రయాణికులు సమయాన్ని భారీగా ఆదా చేసుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని హై స్పీడ్ కారిడార్లు అభివృద్ధి చెందడానికి ఈ ప్రాజెక్ట్ కీలకమైన మైలురాయి అవుతుంది.

Media: అప్పుడు నేను సిద్ధంగా లేను… ఇప్పుడు నాతో సంతోషంగా ఉండే అతడే నా నిజమైన తోడు అని రష్మికా వ్యాఖ్యలు!!
దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!
భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా!
Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌!
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక.. స్కామ్ సందేశాలను గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి!!

Spotlight

Read More →