AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి మరో పథకం... వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..!! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి మరో పథకం... వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం..!! Central Govt: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! మరో ఎనిమిది కొత్త రైళ్లు మంజూరు! AP Govt: ఖాళీ స్థలాల పన్ను సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఉత్తర్వులు జారీ..! Himachal Pradesh: హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం! సీఎం, మంత్రుల జీతాల్లో 30 శాతం కోత! AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం!

Nara Lokesh: తుని ఘటనపై నారా లోకేష్ సీరియస్‌! ఎవరైనా వదిలిపెట్టం... కీలక ఆదేశాలు జారీ!

ఇటీవల కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తుని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ వృద్ధుడు అత్యాచార యత్నాని

Published : 2025-10-22 16:59:00
Sports: ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ స్టేడియాలు ఏపీలో..! పాపులస్‌తో లోకేశ్‌ కీలక చర్చలు..!

ఇటీవల కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తుని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యక్తిని తాటిక నారాయణరావుగా గుర్తించారు. అతను స్థానిక టీడీపీ నాయకుడిగా, గతంలో తుని మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పనిచేశాడని సమాచారం. తాతయ్యనని చెప్పి బాలికను పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లి సపోట తోటలోకి తీసుకెళ్లిన ఘటన వీడియో వైరల్ కావడంతో విషయం బహిర్గతమైంది.

Postal Update: అత్యవసర తపాలాలకు ఇక ఆలస్యం లేదు..! జీపీఓలో రాత్రింబవళ్ళు సేవలు..!

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ సీరియస్‌గా స్పందించారు. ఘటన తెలిసిన వెంటనే ఆయన ట్వీట్ చేస్తూ, “ఇలాంటి పనులు చేసే వారెవ్వరినీ వదిలిపెట్టం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. బాధితురాలికి అన్ని విధాల సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, గురుకుల పాఠశాలలు మరియు హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఏపీ క్రీడల రూపురేఖలు మార్చేందుకు ప్లాన్.. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థతో లోకేశ్‌ భేటీ - చంద్రబాబు ఆశయం!

తుని పోలీసు అధికారులు తాటిక నారాయణరావును అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటన వీడియో తీసిన యువకుడిని కూడా నారాయణరావు బెదిరించినట్లు బయటపడింది. గ్రామస్థులు ఆగ్రహంతో నారాయణరావుపై దాడి చేయగా, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Bullet train : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్.. చైనా CR450 గంటకు 453 KM!

బాధితురాలి కుటుంబసభ్యులు పాఠశాల నిర్వాహకులపై నిర్లక్ష్యం ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికను పాఠశాల నుండి బయటకు పంపడానికి ఎలా అనుమతిచ్చారో హెడ్మాస్టర్‌ను నిలదీశారు. ఈ ఘటనతో పాఠశాలల్లో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తాయి. గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల రక్షణ కోసం కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

President Murmus: రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్ కుంగింది.. పెద్ద ప్రమాదం తప్పింది!

మొత్తానికి, తుని ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించడం గమనార్హం. నారా లోకేష్ ఇచ్చిన హామీతో పాటు, పోలీసులు తీసుకున్న చర్యలు సమాజంలో భరోసా కలిగిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా పాఠశాలల్లో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది వంటి చర్యలు తీసుకోవడం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా మహిళా భద్రతపై మరోసారి చర్చను మొదలుపెట్టింది.

జగపతిబాబు షోలో రాజమాత రమ్యకృష్ణ సంచలన కామెంట్స్! ఐటెమ్ సాంగ్స్ రీమేక్ చేయాలనుంది - ప్రోమో వైరల్!
India America: గుడ్ న్యూస్.. భారత్ & అమెరికా ట్రేడ్ డీల్... టారిఫ్‌లు 50% to 15%!
గిన్నిస్ రికార్డ్స్ పొందిన ప్రపంచంలోనే అతి పురాతన రైల్వే స్టేషన్! ఎక్కడుందో తెలుసా!
ఎయిరిండియాకు మరో షాక్.. గాల్లోకి ఎగిరిన ముంబై-న్యూయార్క్ విమానం వెనక్కి మళ్లింది.. కారణం ఇదే!
UPI డైలీ లావాదేవీలు కోట్లకు చేరి సరికొత్త రికార్డు..! పండగ సీజన్‌లో డిజిటల్ విప్లవం..!

Spotlight

Read More →