Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై..

ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న మొత్తం ఏడు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడాని

Published : 2025-11-30 16:43:00
రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న మొత్తం ఏడు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడానికి రూ.936 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 470 కిలోమీటర్ల రోడ్లను రెండువరుసలుగా ఆధునికంగా అభివృద్ధి చేయనున్నారు.

భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..

ఈ రోడ్ల అభివృద్ధి పనులను పీపీపీ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, కాంట్రాక్టర్లే రోడ్ల నిర్మాణం, మెరుగుదల, నిర్వహణ బాధ్యతలను తీసుకుంటారు. ప్రతిగా వారికి కొన్నేళ్ల పాటు టోల్ వసూలు చేసే హక్కును ప్రభుత్వం ఇవ్వనుంది. దీనివల్ల రోడ్ల నాణ్యత మెరుగవడం తోపాటు ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గుతుంది.

సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట!

ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ఏడు రహదారుల అభివృద్ధికి కిలోమీటరుకు రెండు కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. రోడ్ల అభివృద్ధి పూర్తయిన తర్వాత టోల్ ద్వారా సంవత్సరానికి రూ.96 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. టోల్ వసూళ్లను ప్రభుత్వం చేపట్టితే, ఈ ఆదాయాన్ని చూపించి మరిన్ని రోడ్ల అభివృద్ధికి లోన్లు తీసుకునే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ శాఖ పేర్కొంది.

Tech Regulation India: కొత్త DoT నిబంధనలు ప్రతి ఆరు గంటలకు మెసేజింగ్‌ యాప్‌ల నుంచి లాగ్‌ అవుట్‌ తప్పనిసరి!

ఇక ఈ రోడ్ల ప్రాజెక్టుల కోసం సమగ్ర నివేదికలు సిద్ధం చేయడానికి సలహా సంస్థలకు బాధ్యతలు అప్పగించనున్నారు. రోడ్లను విస్తరించేందుకు అదనపు భూమి అవసరం లేకపోవడం కూడా ఒక పెద్ద ప్రయోజనంగా అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ నివేదికలు రెడీ అయిన వెంటనే టెండర్లు ఆహ్వానించనున్నారు.

కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే!

అభివృద్ధి చేయబోయే ఏడు కీలక రహదారులు ఇవి: కర్నూలు–బళ్లారి (101 కి.మీ), గుంతకల్లు–తుంగభద్ర (74 కి.మీ), గుత్తి–పత్తికొండ–ఆదోని (71 కి.మీ), చిత్తూరు–పుత్తూరు (64 కి.మీ), మార్టేరు–ప్రక్కిలంక (63 కి.మీ), విజయవాడ–విస్సన్నపేట (51 కి.మీ), తాడ–శ్రీకాళహస్తి (46 కి.మీ). ఈ రహదారుల అభివృద్ధితో సంబంధిత జిల్లాల ఆర్థిక, వాణిజ్య, రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.

US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!!
Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు!
Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!
పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్..
AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం!
PMAY–NTR: పేదల కోసం ఇళ్ల పథకం గడువు నేడు ముగింపు! వేగంగా దరఖాస్తు చేయాలని అధికారులు సూచన!
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆ పన్నుపై ఏకంగా 50శాతం డిస్కౌంట్.. త్వరపడండి!

Spotlight

Read More →