Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..?

ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న మొత్తం ఏడు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడాని

Published : 2025-11-30 16:43:00
రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న మొత్తం ఏడు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడానికి రూ.936 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 470 కిలోమీటర్ల రోడ్లను రెండువరుసలుగా ఆధునికంగా అభివృద్ధి చేయనున్నారు.

భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..

ఈ రోడ్ల అభివృద్ధి పనులను పీపీపీ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, కాంట్రాక్టర్లే రోడ్ల నిర్మాణం, మెరుగుదల, నిర్వహణ బాధ్యతలను తీసుకుంటారు. ప్రతిగా వారికి కొన్నేళ్ల పాటు టోల్ వసూలు చేసే హక్కును ప్రభుత్వం ఇవ్వనుంది. దీనివల్ల రోడ్ల నాణ్యత మెరుగవడం తోపాటు ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గుతుంది.

సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట!

ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ఏడు రహదారుల అభివృద్ధికి కిలోమీటరుకు రెండు కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. రోడ్ల అభివృద్ధి పూర్తయిన తర్వాత టోల్ ద్వారా సంవత్సరానికి రూ.96 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. టోల్ వసూళ్లను ప్రభుత్వం చేపట్టితే, ఈ ఆదాయాన్ని చూపించి మరిన్ని రోడ్ల అభివృద్ధికి లోన్లు తీసుకునే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ శాఖ పేర్కొంది.

Tech Regulation India: కొత్త DoT నిబంధనలు ప్రతి ఆరు గంటలకు మెసేజింగ్‌ యాప్‌ల నుంచి లాగ్‌ అవుట్‌ తప్పనిసరి!

ఇక ఈ రోడ్ల ప్రాజెక్టుల కోసం సమగ్ర నివేదికలు సిద్ధం చేయడానికి సలహా సంస్థలకు బాధ్యతలు అప్పగించనున్నారు. రోడ్లను విస్తరించేందుకు అదనపు భూమి అవసరం లేకపోవడం కూడా ఒక పెద్ద ప్రయోజనంగా అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ నివేదికలు రెడీ అయిన వెంటనే టెండర్లు ఆహ్వానించనున్నారు.

కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే!

అభివృద్ధి చేయబోయే ఏడు కీలక రహదారులు ఇవి: కర్నూలు–బళ్లారి (101 కి.మీ), గుంతకల్లు–తుంగభద్ర (74 కి.మీ), గుత్తి–పత్తికొండ–ఆదోని (71 కి.మీ), చిత్తూరు–పుత్తూరు (64 కి.మీ), మార్టేరు–ప్రక్కిలంక (63 కి.మీ), విజయవాడ–విస్సన్నపేట (51 కి.మీ), తాడ–శ్రీకాళహస్తి (46 కి.మీ). ఈ రహదారుల అభివృద్ధితో సంబంధిత జిల్లాల ఆర్థిక, వాణిజ్య, రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.

US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!!
Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు!
Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!
పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్..
AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం!
PMAY–NTR: పేదల కోసం ఇళ్ల పథకం గడువు నేడు ముగింపు! వేగంగా దరఖాస్తు చేయాలని అధికారులు సూచన!
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆ పన్నుపై ఏకంగా 50శాతం డిస్కౌంట్.. త్వరపడండి!

Spotlight

Read More →