YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...!

కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే!

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని సమన్వయం చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడు ప్రాంతీయ జోన్లను ఏర్ప

Published : 2025-11-30 18:20:00
Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని సమన్వయం చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడు ప్రాంతీయ జోన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్..

రాష్ట్రంలోని జిల్లాలను విభజించి, మూడు కేంద్రాల చుట్టూ ఈ జోన్లను ఏర్పాటు చేయనున్నారు:
విశాఖ జోన్: విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాలతో ఒక జోన్ ఏర్పాటు కానుంది. ఇది ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి, పారిశ్రామికీకరణపై దృష్టి సారించనుంది.

AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం!

అమరావతి జోన్: రాజధాని అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో మరో జోన్ ఉంటుంది. ఇది రాష్ట్రంలోని మధ్య ప్రాంతం యొక్క పరిపాలన, ఆర్థిక వ్యవస్థకు కీలకం కానుంది.

AP News: పండగ ముందు గుడ్ న్యూస్.. కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి! రెండు కొత్త టోల్ ప్లాజాలు..

రాయలసీమ జోన్: రాయలసీమ ప్రాంతంలో 9 జిల్లాలతో ఈ జోన్ ఉంటుంది. దీనికి తిరుపతి కేంద్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ జోన్ రాయలసీమ ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ జోన్ల ఏర్పాటు, విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Ayushman card: మొబైల్ నంబర్‌తోనే ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్... రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స!

ప్రభుత్వం ఈ జోనల్ వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి జోన్ యొక్క సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించనుంది. ఈ అధికారి ఆయా జోన్ల అభివృద్ధి కార్యాచరణను పర్యవేక్షిస్తారు.

TTD News: తిరుమల లేటెస్ట్ అప్‌డేట్.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ! 24 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా..

ఈ జోనల్ వ్యవస్థ ప్రణాళికలను రూపొందించడంలో నీతి ఆయోగ్ మరియు సింగపూర్ దేశానికి చెందిన ప్రముఖ సంస్థలు సహకరిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఒక స్టీరింగ్ కమిటీ ఈ కొత్త వ్యవస్థ పనితీరును పర్యవేక్షిస్తుంది.

Health Tips: టెక్ నెక్‌ పెరుగుదల ఆందోళనకరం మెడ నొప్పిని తగ్గించే సులభ యోగా ఆసనాలు ఇవే!!

జోనల్ వ్యవస్థపై దృష్టి పెడుతూనే, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మదనపల్లె, మార్కాపురం మరియు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసింది.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆ పన్నుపై ఏకంగా 50శాతం డిస్కౌంట్.. త్వరపడండి!

ఈ రెండు చర్యలు – కొత్త జిల్లాలు మరియు ప్రాంతీయ జోన్లు – ఏపీలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Amaravati :అమరావతిలో వేగంగా సాగుతున్న అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌... భవిష్యత్ రాజధానికి కొత్త రూపురేఖలు!!
PMAY–NTR: పేదల కోసం ఇళ్ల పథకం గడువు నేడు ముగింపు! వేగంగా దరఖాస్తు చేయాలని అధికారులు సూచన!
International Relations: ట్రంప్‌ గగనతల బెదిరింపుపై వెనెజులా ఆగ్రహం.. మా దేశ సార్వభౌమత్వానికి ముప్పు!!
Bus Ticket Booking: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇకపై బస్సు టికెట్లు 60 రోజుల ముందుగానే బుకింగ్!

Spotlight

Read More →