Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!! Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ! Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు! Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..! PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే.. AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం! వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి! IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..! Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!!

AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం!

2025-12-16 06:59:00
Praja Vedika: రేపు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో విస్తృత సంస్కరణలు అమలు చేయడానికి సిద్ధమైంది. భూములకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను త్వరగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా వెబ్‌ల్యాండ్‌లో ఆధార్ వివరాల సవరణను మరింత సులభతరం చేసింది. ఇకపై ఈ తప్పుల సవరణ కోసం జాయింట్ కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తహసీల్దార్లే ఈ పనిని చేపడతారు.

Sydney News: బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకపై దాడి.. 15 మంది మృతి!

తహసీల్దార్లకు భూకేటాయింపులు, భూసేకరణ, కోర్టు ఉత్తర్వుల అమలు వంటి కీలక అధికారాలను ప్రభుత్వం అప్పగించింది. అలాగే రీసర్వే పూర్తయిన గ్రామాల్లో మ్యుటేషన్ సవరణలు, ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సెల్ మ్యాప్) లోని తప్పుల సరిదిద్దే బాధ్యతలను ఆర్డీవోల పరిధిలోకి తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చే అధికారం మాత్రం జాయింట్ కలెక్టర్ల వద్దనే కొనసాగనుంది.

Recharge: రూ.6.64 రోజువారీ ఖర్చుతో 5 నెలల రిలీఫ్…! BSNL సూపర్ ప్లాన్ డీటైల్స్ ఇవే..!

ఈ మార్పులకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. భూములకు సంబంధించిన ప్రతి అంశం తహసీల్దార్ నుంచి కలెక్టర్, సీసీఎల్‌ఏ కార్యాలయం వరకు డిజిటల్ రూపంలో సమాచారం చేరేలా వ్యవస్థ రూపొందించారు. రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకూ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగనుంది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ప్రజలు భూ సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

IT Act: ఏప్రిల్ నుంచి కొత్త పన్ను చట్టం అమలు…! కీలక మార్పులు ఇవే..!

ఈ అధికారాల వికేంద్రీకరణతో భూ సంబంధిత పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. గతంలో కోర్టు ఉత్తర్వుల అమలు కోసం ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు తహసీల్దార్, ఆర్డీవోల స్థాయిలోనే ఈ పనులు పూర్తవుతాయి. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండడం, మరణించిన వారి పేర్లతో ఖాతాలు కొనసాగడం వంటి సమస్యలను కూడా ఈ కొత్త విధానం ద్వారా సరిచేయనున్నారు. దీనివల్ల భూమి రికార్డులు మరింత పారదర్శకంగా మారతాయి.

OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు...

ఎసైన్డ్ భూములు, జీరో ఖాతాలు, పాత డాక్యుమెంట్ల ఆధారంగా కూడా మ్యుటేషన్లకు అవకాశం కల్పించారు. 2000 సంవత్సరానికి ముందు ఉన్న పత్రాలను స్కాన్ చేసి డిజిటల్‌గా చేర్చనున్నారు. ఈ సంస్కరణల అమలుపై జిల్లా కలెక్టర్లతో వారానికోసారి సమీక్షలు నిర్వహించనున్నారు. లక్షలాది పెండింగ్ భూ సమస్యలకు ఈ మార్పులు శాశ్వత పరిష్కారం చూపిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో..
వైసీపీ నేతల భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి! అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి!
Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ పోస్ట్ వైరల్.. 14 గంటల పని.. తక్కువ ఆదాయం.. సోషల్ మీడియాలో హీట్!
BSNL: ధమాకా ఆఫర్లతో.. బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు - 150 రోజుల వ్యాలిడిటీ!
మొన్నే దర్శకుడిగా ఫస్ట్ సినిమా అనౌన్స్.. లిఫ్ట్ లో ఇరుక్కొని నాలుగున్నరేళ్ల కొడుకు మరణం! పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి!

Spotlight

Read More →