Minister Payyavula Keshav: ప్రతిపక్షాన్ని మేం కాదు.. ప్రజలే తుడిచిపెట్టేశారు! ఆ పార్టీ రాష్ట్రానికి.. AndhraPradesh: అమరావతి విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైంది- బుచ్చయ్య చౌదరి! MLA Madhavi Reddy: చరిత్ర పునరావృతం.. నాడు తుగ్లక్, నేడు జగన్: రాజధాని మార్పుపై అసెంబ్లీలో సెటైర్లు.! Nara Lokesh: అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు: మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన! Pawan Kalyan: వైసీపీ మళ్లీ రాదు.. అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు! వారికి పవన్ కల్యాణ్ గట్టి భరోసా.. MLA Sirisha: కులానికి కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు రాజధాని.. అమరావతిపై విషప్రచారాన్ని ఖండించిన శిరీష.! Middle East War: గల్ఫ్ యుద్ధ పరిస్థితులపై చంద్రబాబు ముందు చూపు! చీఫ్ సెక్రటరీ తో పాటు 12 మంది వివిధ శాఖాధిపతుల తో కమిటీ ఏర్పాటు! Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! Daggubati Purandeswari: తక్కువ ఛార్జీలతో.. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు! Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది.. Minister Payyavula Keshav: ప్రతిపక్షాన్ని మేం కాదు.. ప్రజలే తుడిచిపెట్టేశారు! ఆ పార్టీ రాష్ట్రానికి.. AndhraPradesh: అమరావతి విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైంది- బుచ్చయ్య చౌదరి! MLA Madhavi Reddy: చరిత్ర పునరావృతం.. నాడు తుగ్లక్, నేడు జగన్: రాజధాని మార్పుపై అసెంబ్లీలో సెటైర్లు.! Nara Lokesh: అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు: మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన! Pawan Kalyan: వైసీపీ మళ్లీ రాదు.. అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు! వారికి పవన్ కల్యాణ్ గట్టి భరోసా.. MLA Sirisha: కులానికి కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు రాజధాని.. అమరావతిపై విషప్రచారాన్ని ఖండించిన శిరీష.! Middle East War: గల్ఫ్ యుద్ధ పరిస్థితులపై చంద్రబాబు ముందు చూపు! చీఫ్ సెక్రటరీ తో పాటు 12 మంది వివిధ శాఖాధిపతుల తో కమిటీ ఏర్పాటు! Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! Daggubati Purandeswari: తక్కువ ఛార్జీలతో.. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు! Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది..

New Roads: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... రూ.63 కోట్లతో 28 కొత్త రహదారులు !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, పాత రహదారుల మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 28 కొత్త

Published : 2025-08-10 06:56:00
TVS New Scooter: మ్యాక్సీ-స్టైల్‌లో టీవీఎస్ సెన్సేషన్! – 150 కి.మీ. రేంజ్, 105 km/h టాప్ స్పీడ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, పాత రహదారుల మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 28 కొత్త రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇందుకోసం రూ.63 కోట్ల 52 లక్షల రూపాయల వ్యయంతో నాబార్డు నిధులను వినియోగించనున్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, రాజమహేంద్రవరం పరిధిలోని ఈ రహదారుల నిర్మాణానికి ఇప్పటికే ఎస్‌ఈ, సీఈ స్థాయి అధికారుల అనుమతులు లభించాయి. కొన్నిరహదారి పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించే దశలో అధికారులు ఉన్నారు.

Election Commission: ఆరేళ్లలో ఒక్క పోటీ కూడా లేదు.. 334 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు!

ఈ ప్రాజెక్టులో భాగంగా వాండ్ర–సీసలి, ఉరదాళ్లపాలెం–దువ్వ, మార్టేరు–ప్రక్కిలంక, కానూరు–లంకలకోడేరు, చేబ్రోలు–దేవులపల్లి వంటి మార్గాల్లో కొత్త రహదారులు నిర్మించనున్నారు. వీటిలో కొన్నింటికి రూ.2.65 కోట్లు నుండి రూ.5 కోట్లు వరకు వ్యయం కానుంది. అలాగే నరసాపురం–అశ్వారావుపేట, పాలకొల్లు–దొద్దిపట్ల, పెనుమంట్ర–వీరవాసరం, పాలకొల్లు–ఆచంట వంటి రహదారుల పనులు కూడా ప్రణాళికలో ఉన్నాయి. ఈ చర్యలతో జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగై, మౌలిక వసతుల రూపురేఖలు మారనున్నాయి.

D'Mart: డి మార్ట్ కి వెళ్తున్నారా ఆగండి.. ఆగండి..! ఇకనుండి ఇంటి నుండే! అతి చౌకగా అక్కడ వస్తువులు!

మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఈ రహదారుల ప్రాజెక్టులు పూర్తయితే, రవాణా సౌలభ్యం పెరిగి, వాణిజ్య, ఆర్థిక అభివృద్ధికి ఊతం లభించనుంది.

Hyd Traffic: రాఖీ పండుగ ఎఫెక్ట్.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్! ఆ రూట్ లో అయితే అస్సలు వెళ్ళకండి!
CM Chandrababu: జీరో గంజా కల్టివేషన్ లక్ష్యంగా అధికారులు పని చేయాలి! సీఎం చంద్రబాబు!
Anantnag: కశ్మీర్ లో చారిత్రాత్మక ఘట్టం...! అనంతనాగ్ చేరుకున్న తొలి గూడ్స్ రైలు!
India Justice Report : చంద్రబాబు నాయకత్వం ఫలించింది.. చట్టపరమైన పాలనలో ఏపీకి హై ర్యాంక్!
Pawan Kalyan Gifts: రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు..!
Mega DSC Results: మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఫలితాలు విడుదల..! వెబ్‌సైట్‌లో ఇలా చెక్‌ చేసుకోండి..!
Modi calls Putin: పుతిన్కు మోదీ ఫోన్.. భారత పర్యటనకు ఆహ్వానం!

Spotlight

Read More →