దేశంలోనే పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రతిపాదించింది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్టీఆర్బీ) సభ్యుడు రమణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్లో సమావేశమైంది. రాష్ట్రంలో చేపట్టిన గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించింది. గుజరాత్లోని గాంధీనగర్ జిల్లా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్-టెక్ సిటీ (గిఫ్ట్)లో గ్యాస్, విద్యుత్, టెలికం కేబుళ్లు మొత్తం భూగర్భంలోనే ఉంటాయి. ఆ నగరంలో అన్ని ఇళ్లకూ పైడ్లైన్ ద్వారా గ్యాస్ అందుతోంది. అదే తరహాలో రాజధాని అమరావతికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించి, దేశంలో మొట్టమొదటి పైప్ గ్యాస్ వినియోగించే రాజధానిగా చేస్తాం' అని ఐవోసీ బృందం తెలిపింది. ఈ ప్రతిపాదనకు సీఎస్ అంగీకారం తెలిపారు.
ఇంకా చదవండి: వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..
80 లక్షల కనెక్షన్ల లక్ష్యం
రాష్ట్రంలో భవిష్యత్తులో గ్యాస్ పైప్ లైన్ ద్వారా 80 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఏపీ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దినేశకుమార్ తెలిపారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్లో పీఎనీర్బీ బృందంతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోచేపట్టిన గ్యాస్ పైపైన్ల నిర్మాణ పురోగతి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులపై వారితో చర్చించారు. 'రాష్ట్రంలో ఇంటింటికీ పైప్లాన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా పీఎనీఆర్బీ సహకారం అందించాలి. పైప్ లైన్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే, పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుంది' అని దినేశ్ హామీ ఇచ్చారు. సమావేశంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ కుమార్ ఆశిష్, ఐవోసీ జీఎం సత్యనారాయణ పాల్గొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
H-1B వీసాలపై అమెరికా కీలక ప్రకటన.. తాజా అప్డేట్ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!
4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!
మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!
ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!
ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసు!
ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?
ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!
పవన్ హామీని నిలబెడుతున్న చంద్రబాబు - సచివాలయంలో భేటీ! కీలక ఉత్తర్వులు..!
ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన చరిత్ర జగన్ ది! రాష్ట్రానికి చేసిన ద్రోహం క్షమించేది లేదు!
2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..
ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?
ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం! త్వరలోనే కొత్త రూ.1000 నోట్లు.. RBI ఏం చెప్పింది?
ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!
కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!
18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: