అయ్యా జగన్ రెడ్డి. నీకో దండం...నీ పార్టీకి 100 దండాలు, నువ్విచ్చిన ఎమ్మెల్యే సీటుకు 1000 దండాలు అని చెప్పి వైసీపీ లోని ముఖ్య నాయకులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న చిలకలూరిపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మల్లెల రాజేష్ నాయుడు
2024 ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి చిలకలూరిపేట అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు ను అనౌన్స్ చేశాడు.
ఇంకా చదవండి: కావలి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం!! ఎవరు పేదవారో.. ఎవరు పెత్తందారో..
ఉత్సాహంగా పోటీ చేద్దామనుకున్న మల్లెల రాజేష్ నాయుడుకు గ్రౌండ్ రియాలిటీ అర్థం అయ్యింది. వెంటనే జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి నువ్వు వద్దు నీ పార్టీ వద్దు నీ టికెట్ వద్దు అని చిలకలూరిపేట వైసీపీ ముఖ్యనాయకులతో తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: