PM Modi: నీచ రాజకీయాలకు మహిళా బిల్లు బలి.. 40 ఏళ్ల నాన్చుడు ధోరణిపై ప్రధాని ఘాటు విమర్శలు.. Nara Lokesh: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 2 లక్షల ఉద్యోగాలు.. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ రూపురేఖలు మార్చేస్తాం.! Praja Vedika: మాజీ మంత్రి అనుచరుల 'దొంగ రిజిస్ట్రేషన్లు'... అధికారుల అండతో అక్రమ దందా! రేపటి ప్రజావేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! High Speed Train: హైదరాబాద్ టూ ముంబై.. కేవలం 3 గంటల్లోనే! హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.! Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!! Iconic Towers: దేశంలోనే తొలి డయాగ్రిడ్ మెగా టవర్లు! లక్ష టన్నుల స్టీల్.. అబ్బురపరిచే డిజైన్ - అమరావతి ఐకానిక్! BalenShah: నేపాల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు! బాలేంద్ర షా ఢిల్లీ పర్యటన సక్సెస్.... Praja Vedika: నేడు (28/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! PM Modi: నీచ రాజకీయాలకు మహిళా బిల్లు బలి.. 40 ఏళ్ల నాన్చుడు ధోరణిపై ప్రధాని ఘాటు విమర్శలు.. Nara Lokesh: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 2 లక్షల ఉద్యోగాలు.. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ రూపురేఖలు మార్చేస్తాం.! Praja Vedika: మాజీ మంత్రి అనుచరుల 'దొంగ రిజిస్ట్రేషన్లు'... అధికారుల అండతో అక్రమ దందా! రేపటి ప్రజావేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! High Speed Train: హైదరాబాద్ టూ ముంబై.. కేవలం 3 గంటల్లోనే! హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.! Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!! Iconic Towers: దేశంలోనే తొలి డయాగ్రిడ్ మెగా టవర్లు! లక్ష టన్నుల స్టీల్.. అబ్బురపరిచే డిజైన్ - అమరావతి ఐకానిక్! BalenShah: నేపాల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు! బాలేంద్ర షా ఢిల్లీ పర్యటన సక్సెస్.... Praja Vedika: నేడు (28/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

AP Police Notices: వైకాపా కీలక నేతతో పాటు 113 మందికి నోటీసులు జారీ! జనసందోహం, ఆస్తుల ధ్వంసం!

పల్నాడు (Palnadu) జిల్లా సత్తెనపల్లి లో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో వైకాపా నేతలు సతతంగా ఇరుక్కుపోతున్నారు. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి విడదల రజిని (Former Minister

Published : 2025-07-19 21:18:00
Elections: 20 ఏళ్ల తర్వాత ఏపీలో అక్కడ ఎన్నికలు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

పల్నాడు (Palnadu) జిల్లా సత్తెనపల్లి లో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో వైకాపా నేతలు సతతంగా ఇరుక్కుపోతున్నారు. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి విడదల రజిని (Former Minister Rajini resigns)కి స్థానిక పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత నెల 18న సత్తెనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నేతలు నిర్వహించిన బల ప్రదర్శన, మోటారు వాహన ర్యాలీ, భారీగా జన సమీకరణ వంటి కార్యక్రమాలు ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయంటూ కేసు నమోదైంది.

Employement: నిరుద్యోగులకు పండగ లాంటి వార్త! ఖాళీగా 1,000 పోస్టులు

ఈ ఘటనలో జన స‌మీకరణ‌కు అనుమతి లేకుండానే సభ నిర్వహించినట్లు, అలాగే ప్రజల ఆస్తుల ధ్వంసం, ట్రాఫిక్‌ (Traffic)కు అంతరాయం కలిగించినట్లు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటు, 113 మంది పార్టీ నేతలకు, కార్యకర్తలకు, మద్దతుదారులకు నోటీసులు (Notices) పంపినట్లు సమాచారం. వారిలో ప్రముఖ నేతలైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, గజ్జల సుధీర్ రెడ్డి ఇప్పటికే విచారణకు హాజరయ్యారు.

Deepam-2: ముందుగా డబ్బు చెల్లించకుండానే గ్యాస్ సిలిండర్లు... దీపం-2లో కొత్త మార్పులు!

ఈ క్రమంలో, విడదల రజినిని కూడా ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేస్తూ పోలీసులు నోటీసు జారీ చేశారు. విచారణ సందర్భంగా మిగతా నాయకులపైనా పోలీసులు మరిన్ని ప్రశ్నలు వేయవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అనుమతిలేకుండా భారీ బహిరంగ సభలు నిర్వహించడం వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

Nimisha Priya: నిమిష ప్రియ వచ్చేస్తోంది! కేఏ పాల్ సంచలన ప్రకటన!
Amaravati Kirti Awards: తెలుగువారి ఆత్మగౌరవ పతాక అమరావతి.. ఎస్సీ కమీషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్
Trump: అయిదు యుద్ధ విమానాలను కూల్చేశారు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →