Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు!

AP Pensions: ఏపీలో పింఛన్ రద్దు అయినా.. రాకపోయినా రెడీగా ఉండండి! ఈ నెల 8 వ తేదీ నుండి...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగుల పింఛన్లపై ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గతంలో పింఛన్ రద్దు నోటీసులు అందుకున్న వారు, అప్పీల్ చేసుకున్న వారికి మరోసారి రీ-అసెస్మ

Published : 2025-10-07 08:16:56
Fire Stations: ఏపీలో కొత్తగా 17 అగ్నిమాపక కేంద్రాలు! రూ.252 కోట్లతో.. ఆ జిల్లాలోనే మూడు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగుల పింఛన్లపై ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గతంలో పింఛన్ రద్దు నోటీసులు అందుకున్న వారు, అప్పీల్ చేసుకున్న వారికి మరోసారి రీ-అసెస్మెంట్ (పునఃపరిశీలన) నిర్వహించనున్నారు. ఈ రీ-అసెస్మెంట్ అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు షెడ్యూల్‌లు కేటాయించారు. నోటీసులు అందుకున్న లబ్ధిదారులు నిర్దిష్ట తేదీల్లో హాజరై తమ పింఛన్ అర్హతను నిరూపించుకోవాలి. హాజరు కాకపోతే పింఛన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.

AP Government: దీపం–ఉజ్వల పథకాల పర్యవేక్షణకు జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు! ఏపీ ప్రభుత్వ నిర్ణయం!

ఈ ప్రక్రియలో ప్రతి సచివాలయం పరిధిలో ప్రత్యేక పరిశీలన జరగనుంది. జిల్లాల వారీగా వైద్య బృందాలు, డీసీహెచ్ఎస్ అధికారులు, మెడికల్ సూపరింటెండెంట్లు కలిసి లబ్ధిదారులను ఆసుపత్రులకు అనుసంధానం చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శులు మరియు వార్డు అడ్మిన్ కార్యదర్శులు లబ్ధిదారులకు తేదీలు తెలియజేయాలి. బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే ఈ రీ-అసెస్మెంట్ జరుగుతుంది. ఆరోగ్య సంబంధిత పింఛన్ తీసుకుంటున్న వారు తప్పనిసరిగా ఆసుపత్రులకు హాజరుకావాలి.

Tirupati Trains: తిరుపతి ప్రయాణికులకు కీలక అలర్ట్! 10 ఎక్స్‌ప్రెస్ రైళ్ల కు స్టేషన్, టైమింగ్స్ మార్పు!

గత ప్రభుత్వ కాలంలో వికలాంగుల పింఛన్ల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. తప్పుడు పత్రాలతో పింఛన్లు పొందిన వారిపై ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వం పునఃపరిశీలన మొదలుపెట్టింది. అర్హత లేని వారిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. అయితే కొంత గందరగోళం కారణంగా ప్రభుత్వం అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

భూముల ధరల చరిత్రలో సంచలనం.. ఆ సిటీలో ఎకరం ₹177 కోట్లు! ఎవరూ ఊహించని విధంగా..

అర్హత లేని వారిలో కొందరిని వృద్ధాప్య లేదా వితంతు పింఛన్ కేటగిరీలలోకి మార్చే అవకాశం కూడా ఇచ్చింది. వాస్తవానికి అర్హులైన వారు ఎవరూ నష్టపోకుండా చూసేందుకు ఈ కొత్త రీ-అసెస్మెంట్ చర్యలు తీసుకుంటోంది. అన్ని అర్హతల పరిశీలన పూర్తయ్యాక, తుది అర్హుల జాబితాను సిద్ధం చేసి పింఛన్లను పునరుద్ధరించనుంది.

Tollywood News: షాకింగ్ న్యూస్.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ! సోషల్ మీడియాలో తీవ్ర కలకలం..

మొత్తం మీద ఈ రీ-అసెస్మెంట్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం పింఛన్ వ్యవస్థను పారదర్శకంగా, న్యాయంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిజమైన అర్హులు ప్రయోజనం పొందేలా చర్యలు చేపడుతోంది. ఇక తప్పుడు పత్రాలతో లబ్ధి పొందిన వారిని తప్పకుండా గుర్తించి చర్యలు తీసుకోనుంది.

Bhagavad Gita: భగవద్గీతలోని త్రిమూర్తి రహస్యం.. సృష్టి, స్థితి, లయకు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -25!
Gold Rate: బంగారం ధరల సునామీ.. మార్కెట్ వర్గాలకు షాక్! సామాన్యులపై తీవ్ర ఆర్థిక భారం!
Real estate Amaravati: అమరావతిలో మళ్లీ రియల్ ఎస్టేట్ జోరు.. మంత్రులు, ఎమ్మెల్యేల భూముల కొనుగోళ్లు వేగం!
Diwali gift : దీపావళి గిఫ్ట్.. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2 వేల చొప్పున నిధులు!
Coldif Cough Syrup: చిన్నారుల ఆరోగ్య భద్రత.. నిర్లక్ష్యం ఎవరిది.. 14 మంది చిన్నారుల మరణాలపై SIT!

Spotlight

Read More →