Youth Icon: ఆంటీ అనుకుంటున్నారా కాదు.. కాదు.. యూత్‌ ఐకాన్! 47 ఏళ్ల వయసులోనూ ఆ అందం అదుర్స్!!

రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మళ్లీ అమలులోకి వస్తున్నదని, ఆగస్టు 2, 3 తేదీల్లో ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. కాకినాడ జిల్లా అన్నవరంలో జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

Bandi Sanjay Comments: కేటీఆర్పై సీఎం రమేశ్ ఆరోపణలు వాస్తవమే.. కేంద్రమంత్రి బండి సంజయ్

ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు రూ.7,000 చొప్పున నిధులు అందించనున్నట్లు తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే రూ.2,000 కూడా కలిపి ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసిన నేపథ్యంలో, రైతుల మళ్లీ నమ్మకాన్ని పొందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Hari hara veeramallu: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో రికార్డు... హరిహర వీరమల్లు కలెక్షన్ల సునామీ!

ఈ సందర్భంగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలో పూర్తి మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.

Chandrababu Tour: భారత పెట్టుబడుల్లోకి సింగపూర్ కు ఆహ్వానం – చంద్రబాబు కీలక ప్రకటన!

అంతేగాక, వితంతువుల పింఛన్లు కూడా తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం ఆపేసిన ఈ పింఛన్లను ఆగస్టు 1న పంపిణీ చేస్తామని తెలిపారు. ఈసారి మొత్తం లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, అర్హులైన వారికి మాత్రమే నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు.

Madhav Kadapa Tour: కడప నుంచి మాధవ్ పర్యటన ప్రారంభం! త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు..

సంపూర్ణంగా ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఎలాంటి రాజకీయ వాయిదాలు లేకుండా సంక్షేమాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు.

Haridwar: మరో తొక్కిసలాట.. ఆరుగురి మృతి!
Kingdom Trailer: విజయ్ కింగ్డమ్ ట్రైలర్ విడుదల.. మాస్‌, ఎమోషన్స్ మేళవింపుతో అంచనాలు!
Gold rates: వరసగా మూడో రోజు పతనమైన బంగారు ధరలు... ఎంత అంటే!
Registration Dept: రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త సర్వీస్‌..! ఇకపై వాట్సాప్‌కే రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌!
Rave Party: నగర నడిబొడ్డులో రేవ్ పార్టీల హల్‌చల్.. కొండాపూర్‌లో 11 మందిపై కేసు నమోదు!