Srisailam Reservoir: డ్యాం పూర్తి స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీరు విడుదల!

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు కలకలం సృష్టించాయి. పంప్ హౌస్ వద్ద 11 ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో గుర్తించారు. చెట్టు కొమ్మలు తగలడంతో డ్రోన్ కెమెరా కింద పడిపోయింది. 

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? వీళ్లు ఏం చేశారో తెలిస్తే మీ గుండె గుభేలే..!

సమీపంలోని పంట పొలాలను గజరాజులు ధ్వంసం చేశాయి. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న మూడు విభాగాల అధికారులు శ్రీవినాయక స్వామి చెక్ పాయింట్ వద్ద భక్తులను గంట పాటు నిలిపివేశారు. 

Lokesh Meeting: విశాఖలో గూగుల్ డేటాసెంటర్ పనులు ప్రారంభించాలి.. కొత్త అవకాశాలు సృష్టిస్తాం!

రాష్ట్ర అటవీ, తితిదే, విజిలెన్స్ అధికారులు సమన్వయంతో ఏనుగుల గుంపును అడవిలోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది భక్తులను బృందాలుగా శ్రీవారిమెట్టు దగ్గరకు తరలిస్తున్నారు.

US Visa: US వీసా విధానంలో కీలక మార్పులు! సెప్టెంబర్ 2 నుండి అమలు!
Dear Nimisha: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్... ఉరిశిక్ష రద్దయ్యిందా లేదా!
Free Bus Scheme: ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన! ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అంత వరకే!
China Floods: చైనాలో భారీ వర్షాలు, వరదల బీభత్సం..! 34 మంది మృతి..!
Elections: ఏపీలో సర్పంచ్ ఎన్నికలు..! మంత్రి నియోజకవర్గం పేరుతో ఉన్న మేజర్ పంచాయతీ..! ఆ గ్రామానికి కూడా!
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం! ట్రక్కును ఢీ కొట్టిన బస్సు ... 18 మంది మృతి!
Almonds: కరోనా టైంలో అలవాటు... ఇప్పుడు మర్చిపోయారా!