వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి విడదల రజినికి షాక్ తగిలింది. అక్రమ కేసులతో తమను వేధించారని విడదల రజినిపై పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావుకు చిలకలూరిపేట ఐటిడీపీ నాయకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు జయ ఫణీంద్ర కుమార్, రామకృష్ణ కూడా తమను వేధించారని వారు తెలిపారు. గతంలో చిలకలూరిపేట అర్బన్ సీఐగా విధులు నిర్వహించిన సూర్యనారాయణ పైన కూడా వారు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?
పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలను లైవ్ లో చూస్తూ విడదల రజిని పైశాచిక ఆనందం పొందారని వారి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తే తమను చంపేస్తామని నాడు తమను తీవ్రంగా బెదిరించారని వారు తమ ఫిర్యాదులో వెల్లడించారు. మరోవైపు విడుదల రజిని అనుచరుడు సింగారెడ్డి కోటిరెడ్డిపై కేసు నమోదు చేశారు. నాదెండ్ల ఎంపీడీవో స్వరూపరాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సమాచారం. చిరుమామిళ్లలో భూఆక్రమణ కేసులో విచారణ చేస్తున్న ఎంపీడీవో. విధులను అడ్డుకున్నారంటూ కోటిరెడ్డిపై ఫిర్యాదు చేసిన ఎంపీడీవో. సిబ్బంది సమక్షంలో కోటిరెడ్డి దూషించినట్లు పోలీసులకు ఎంపీడీవో తెలిపారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: