కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావిధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ తరుణంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా్ర్థులకు కాలేజీ, స్కూల్ యాజమాన్యాలు సర్టిఫికేట్స్ విషయంలో జాప్యం చేసినా, అధిక ఫీజులు వసూలు చేసినా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు వేరు వేరు ప్రాంతాలు ఉండగా.. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆహారపు అలవాట్లు ఉన్నాయి. అయితే ఈ మూడు ప్రాంతాలలో ఆహారపు అలవాట్లను అనుసరించే విధంగా 3 మెనూలను అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై మంగళగిరిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు.

ఇంకా చదవండి: గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

ఈ వర్క్‌షాప్‌లో వంట వారు తయారుచేసిన ఆహార పదార్థాలను అధికారులు పరిశీలించారు. వీటిని పరిశీలించిన అనంతరం డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మెనూలు అమలు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ నుంచి ఏపీలోని పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం మెనూ మారిపోనుంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఒక్కటే మెనూ అమలు చేస్తుండగా.. వేర్వేరు ప్రాంతాల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మూడు మోనూలు సిద్ధం చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని విద్యార్థులు ఉడికించిన గుడ్లు తినేందుకు ఇష్టపడట్లేదని అధికారులు గుర్తించారు. వారికి ప్రత్యామ్నాయంగా వేరే పద్ధతిలో గుడ్లను, పౌష్ఠిక ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.



ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..

దువ్వాడ బర్త్‌ డే స్పెషల్‌! మరిచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన దివ్వల మాధురి!

చంద్రబాబు ఇలాకాలో వైసీపీకి షాక్‌! మున్సిపల్‌ చైర్మన్‌ రాజీనామా!

మటన్‌తో కలిపి ఈ 3 పదార్థాలు తింటున్నారా? ఇక మీ ఆయుష్షు మూడినట్లే! దీని మాంసం మానవ శరీరానికి చాలా!

సొంత పార్టీ జూనియర్ మంత్రిపై చంద్రబాబు సీరియస్? ఆడియో కాల్ వైరల్! ఈ ఐదు నెలల్లో ప్రభుత్వ!

జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!

11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!

దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల వివరాలు! ఎవరో తెలుసా?

ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్! ప్రారంభం - టికెట్ రేట్!

కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!

అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!

ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి బంపర్ ఆఫర్! 100 గజాల్లోపు నిర్మాణాలకు ప్లాన్‌ మంజూరు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

న్యూజిలాండ్: తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమం! పర్చూరు, బాపట్ల ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం! అక్కడి మంత్రి, ఎంపీలతో భేటీ!

ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group