ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో నిన్న (శుక్రవారం) సంచలన పరిణామం చోటుచేసుకుంది. పంపిణీ కార్యక్రమంలో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా సుమారు రెండు లక్షల 30 వేల రూపాయలు నగదుతో పారిపోయిన గురజాల మండలం తేలుకుట్ల గ్రామ సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ బత్తుల వెంకట నారాయణ విషయమై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అగ్రికల్చర్ అసిస్టెంట్ ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆదేశాలు జారీ చేశారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: