కడప ప్రజలు ధర్మం వైపు ఉంటారా? నిందితుల వైపు ఉంటారా? – ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది – న్యాయం కోసం, ధర్మం కోసం ఓటు వేయండి – నాలుగు దశాబ్దాలు ప్రజల కోసం పనిచేసిన రాజశేఖర్ రెడ్డి, వివేకా ఆత్మలకు జవాబు చెప్పాలి – నిందితులకు ఓటు వేయొద్దని ప్రతి ఒక్కరికి చెప్పండి – న్యాయం జరగాలంటే పోరాడే శక్తి ఉండాలి
ఇంకా చదవండి: విజయవాడ: ఈసీకి టీడీపీ మహిళా నేతల ఫిర్యాదు! డ్వాక్రా మహిళలకు బెదిరింపులు.. వైసీపీ సభలకు హాజరుకాకపోతే..సునీత
– జగన్ పై రాయి దాడి జరిగితే మైనర్ పై హత్యాయత్నం కేసు పెట్టారు – చింతల గ్రామంలో వృద్ధ దంపతులపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి.. ఈ ఘటనలో మాత్రం వారిపై బెయిలబుల్ కేసు పెట్టారు – కొట్టినవారు గ్రామంలో దర్జాగా తిరుగుతున్నారు – వైసీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొందాం – ఎక్కడ ఏం తప్పు జరిగినా ఎదుర్కొని పోరాడదాం: వైఎస్ వివేకా కుమార్తె సునీత
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్!! ఏప్రిల్లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: