తిరుమలతో సమానంగా శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు అడుగులు వేస్తోంది. ప్రసాదం స్కీమ్ పర్యాటక రంగం నుంచి ఇప్పటికే 100 కోట్లు మంజూరు చేసింది. శ్రీశైలం అభివృద్ధి చేయడానికి వేల ఎకరాల భూమి అవసరం పడుతుందని భావిస్తోంది. ఇరిగేషన్ నుంచి రావాల్సిన భూమిపై ఇప్పటికే చర్చలు జరిపింది. భూములు బదిలీ చేయాలని కేబినెట్లోనూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాజాగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమల తరహాలోనే శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. త్వరలోనే కీలక అడుగులు పడే అవకాశం ఉందని ఆనం పేర్కొన్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డిప్యూటి సీఎం పవన్ ప్రత్యేక శ్రద్ధ.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలు! ఎప్పటికప్పుడు అధికారులతో!

వెంటనే ఏపీకి వెళ్లిపోండి - 11 మంది తెలంగాణ ఐఏఎస్ఐపీఎస్ లకు కేంద్రం ఆదేశం! కారణం ఏమిటి!

ఏపీలో బయటపడ్డ మరో నగ్న వీడియో! ఈసారి ఆ పార్టీ నేత బుక్కైయ్యడు! అసలు ఏమి జరిగింది!

విజయవాడలో రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి! వినియోగదారులతో మాట్లాడి వివరాలు!

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా! అనుచిత వ్యాఖ్యలపై కోర్టు నోటీసులు!

రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం... ఏపీ, తెలంగాణకు ఎంతంటే! అత్యధికంగా యూపీకి!

ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్! గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల!

చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంకు భారీ కుంభకోణం! సీఐడీ విచారణలో సంచలన రహస్యాలు!

ప్రవాసులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం! మృతుల కుటుంబాలకు ₹5 లక్షలు! ప్రశంసలు కురిపిస్తున్న ప్రజానీకం!

వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే! కలలో కూడా రెడ్ బుక్కే వస్తుంది!

రెండు రోజుల్లో 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు పుట్ట గొడుగు! మన్యం అడవుల్లో వింత ప్రకృతి దృశ్యం!

ఏపీలో కొత్త మ‌ద్యం దుకాణాల‌కు వెల్లువెత్తిన ద‌ర‌ఖాస్తులు! ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ ఆదాయం 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group