SSC Halltickets: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్! హాల్ టికెట్లు వచ్చేశాయి.. ఇలా పొందండి! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! CUET Application: విద్యార్థులకు గుడ్ న్యూస్...! సీయూఈటీ దరఖాస్తుకు మరో ఛాన్స్! YUVIKA Training: అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో అవకాశం.. YUVIKA ట్రైనింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం! Education News: నేటి నుంచే ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తులు.!! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! School Holidays: విద్యార్థులకు పండగే పండగ..! మార్చి నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు..! EMagicBox: చిన్నారుల చదువులో సరికొత్త విప్లవం...! ఎన్సీఈఆర్టీ ఈ-మ్యాజిక్ బాక్స్ పూర్తి వివరాలివే..! Halfday Schools: ఏపీలో ఒంటి పూట బడులు షురూ! మార్చి 16 నుంచే... విద్యాశాఖ తాజా ఆదేశాలు! ISRO Internship: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్..! SSC Halltickets: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్! హాల్ టికెట్లు వచ్చేశాయి.. ఇలా పొందండి! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! CUET Application: విద్యార్థులకు గుడ్ న్యూస్...! సీయూఈటీ దరఖాస్తుకు మరో ఛాన్స్! YUVIKA Training: అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇస్రో అవకాశం.. YUVIKA ట్రైనింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం! Education News: నేటి నుంచే ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు దరఖాస్తులు.!! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! School Holidays: విద్యార్థులకు పండగే పండగ..! మార్చి నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు..! EMagicBox: చిన్నారుల చదువులో సరికొత్త విప్లవం...! ఎన్సీఈఆర్టీ ఈ-మ్యాజిక్ బాక్స్ పూర్తి వివరాలివే..! Halfday Schools: ఏపీలో ఒంటి పూట బడులు షురూ! మార్చి 16 నుంచే... విద్యాశాఖ తాజా ఆదేశాలు! ISRO Internship: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్..!

NEP ఫోకస్‌తో ఏపీ విద్యా విధానంలో సంస్కరణలు…! పదో తరగతికి కొత్త రూల్స్!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో విస్తృతమైన మార్పులు చేపడుతున్న నేపథ్యంలో, పదో తరగతి విద్యలో మరో కీలక సంస్కరణకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్సీఈఆర

Published : 2026-01-03 12:51:00
భీకర ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టులకు భారీ దెబ్బ! ఉదయం 5.30 గంటలకు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో విస్తృతమైన మార్పులు చేపడుతున్న నేపథ్యంలో, పదో తరగతి విద్యలో మరో కీలక సంస్కరణకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్సీఈఆర్టీ (NCERT) విధానానికి అనుగుణంగా పదో తరగతి, ఇంటర్ పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం, 2026–27 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి మార్కుల జాబితాలో వృత్తి విద్య (Vocational Subject) మార్కులను కూడా చేర్చనుంది. ఈ కీలక నిర్ణయాన్ని సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు అధికారికంగా వెల్లడించారు. ఇక నుంచి పదో తరగతి గ్రేడింగ్‌లో వృత్తి విద్య ఒక ప్రధాన పాత్ర పోషించనుందని ఆయన స్పష్టం చేశారు.

Akhanda-2: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి అఖండ–2 ఎప్పుడు అంటే!

విజయవాడలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు 2025–26 ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్యకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 10 విభిన్న ట్రేడ్‌లకు సంబంధించిన 260 ప్రాజెక్టులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వృత్తి విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వృత్తి విద్యను కేవలం అదనపు సబ్జెక్టుగా కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

సావిత్రి బాయి పూలే జయంతి ..చంద్రబాబు, లోకేశ్ నివాళి! పురుషులకన్నా మిన్నగా...

వృత్తి విద్య అనేది విద్యార్థులను కేవలం మాన్యువల్ కార్మికులుగా తయారుచేయడానికే కాదని, భవిష్యత్తులో వారిని ఆటోమొబైల్ ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, సాంకేతిక నిపుణులు, వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దేందుకే ఈ విధానం ఉద్దేశించబడిందని బి. శ్రీనివాసరావు వివరించారు. జాతీయ విద్యా విధానం (NEP) 2020 నుంచి ప్రేరణ పొంది, వృత్తి విద్యను ఐచ్ఛిక యాడ్-ఆన్ కోర్సుగా కాకుండా విద్యార్థుల కెరీర్‌కు బలమైన బేస్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అంతేకాకుండా, వృత్తి శిక్షకుల నియామకాలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) ద్వారా, మెరిట్ ఆధారంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Earthquake Horror: మెక్సికోలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు..! భయాందోళనలో ప్రజలు..!

ఈ కార్యక్రమంలో వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులు తామే రూపొందించిన దుస్తులను ధరించి ర్యాంప్ వాక్ నిర్వహించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇది విద్యార్థుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రేడ్‌ల వారీగా బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి పొందిన వారికి రూ.25,000, ద్వితీయ బహుమతికి రూ.15,000, తృతీయ బహుమతికి రూ.10,000 చొప్పున నగదు బహుమతులతో పాటు పతకాలు అందజేశారు. ఈ సంస్కరణలతో రాష్ట్రంలో విద్యా విధానం పూర్తిగా నైపుణ్య ఆధారితంగా మారనుందని విద్యా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Farmers: కర్నూల్‌ రైతుల ఖాతాల్లో నిధులు…! మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!
Traffic Rules: కొత్త రూల్స్ వచ్చేశాయ్! ఇక నుండి అవి తప్పనిసరి... చెల్లించక తప్పదు భారీ మూల్యం!
Dwacra Womens: ఏపీలో వారికి పండగే పండగ... సంవత్సరానికి రూ.25 లక్షలు!
Grok content : Xలో అశ్లీల ట్రెండ్స్‌.. గ్రోక్ దుర్వినియోగంపై సీరియస్!
Railway Bridge: ఏపీలో కొత్త రైల్వే బ్రిడ్జి రెడీ..! 40 కిలోమీటర్ల అదనపు ప్రయాణానికి చెక్…!
Government Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! అకౌంట్‌లలోకి డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

Spotlight

Read More →