Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే!

అంబరాన్ని అంటిన దసరా సంబరాలు... ఆ ప్యాలస్ ని చూస్తే ఇంత అద్భుతం అనిపించేలా ఉంది!!

మైసూర్ దసరా ఉత్సవాలు ఈసారికి మరింత ఘనంగా, సుందరంగా జరుగుతున్నాయి. 415వ దసరా మహోత్సవానికి మైసూర్ ప్యాలెస్ ప్రత్యేకంగా అలంకరించబడింది. పండుగను చూడటానికి లక్షలాది

Published : 2025-10-02 13:05:00
RCB sale: RCB విక్రయంపై కొత్త ఊహాగానాలు.. పూనావాలా ట్వీట్ వైరల్!

మైసూర్ దసరా ఉత్సవాలు ఈసారికి మరింత ఘనంగా, సుందరంగా జరుగుతున్నాయి. 415వ దసరా మహోత్సవానికి మైసూర్ ప్యాలెస్ ప్రత్యేకంగా అలంకరించబడింది. పండుగను చూడటానికి లక్షలాది మంది ప్రజలు నడకపోగా, రైలు, బస్సులు, కార్లు ద్వారా మైసూర్ చేరుతున్నారు. నగరంలోని రోడ్లన్నీ సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి.

అల్లు వారింట త్వరలో పెళ్లి బాజాలు.. హీరోయిన్ కాదు.. హైదరాబాద్ అమ్మాయితో ఇంటివాడవుతున్న హీరో.!

ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు, పట్టపు ఏనుగులు, గుర్రాలు, ఆవులు, ఖాసా ఆయుధాలతో వాహనాల పూజ జరుగుతుంది. 9:45కి వజ్రముష్టి కాళగ ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత 10:50 నుంచి 11:10 వరకు శమీ పూజ జరుగుతుంది. పూజ పూర్తయ్యాక ప్యాలెస్ ప్రాంగణంలోని భువనేశ్వరి దేవాలయానికి విజయోత్సవ యాత్ర ప్రారంభం అవుతుంది.

రైతులకు ఊరట – కేంద్రం కీలక నిర్ణయం ధరలో భారీ పెంపు! అది కూడా దీపావళి నుండే!!!

10 నుంచి 10:30 వరకు చాముండి కొండల నుండి అమ్మవారి విగ్రహాన్ని ప్యాలెస్‌కి తీసుకువస్తారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:08 మధ్య ముఖ్యమంత్రి సిద్దరామయ్య నందిధ్వజానికి పూజలు చేస్తారు. మధ్యాహ్నం 3:40కి బంగారు అంబారిని ప్రదర్శిస్తారు. సాయంత్రం 4:42 నుంచి 5:06 వరకు పుష్పార్చన జరుగుతుంది.

Mahatma Gandhi Rajghat: రాజఘాట్‌లో మహాత్మా గాంధీకి రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాళి.. జై జవాన్ జై కిసాన్!

సాయంత్రం ప్యాలెస్ నుండి  మండపం వరకు జంబూ సవారీ జరుగుతుంది. ఇందులో “కేప్టెన్ అభిమన్యు” అనే ఏనుగు అంబారీని మోస్తుంది. అభిమన్యుతో పాటు కావేరి, రూప, ధనంజయ, గోపి, భీమ వంటి ఏనుగులు కూడా పాల్గొంటాయి. పట్టపు ఏనుగులు శ్రీకంఠ, లక్ష్మి, మహేంద్ర, కంజన్, ఏకలవ్య, ప్రశాంత, సుగ్రీవ్, హేమావతి కూడా సవారీలో ఉంటాయి.

Land Approvals: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! కొత్త రూల్స్‌తో ప్రాజెక్టులు త్వరగా పూర్తి..! ఇప్పుడు ఒక్క క్లిక్‌లో అనుమతి..!

ఈసారి అంబావిలాస్ ఆవరణలో 48,000 మందికి సీట్లు ఏర్పాటు చేశారు. గతంలో 60,000 మందికి పైగా ప్రజలకు అవకాశం ఉండేది. భద్రత కారణంగా ఈసారి సంఖ్య తగ్గించారు. ప్యాలెస్‌లో కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. పాస్‌లు ఉన్నవారే ఉత్సవాన్ని చూడగలరు. ఉదయం 11 గంటల తర్వాత పాస్‌లతో ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది.

Cyclone: వాయుగుండం ప్రభావం.. NDRF, SDRF బలగాలు సిద్ధం.. మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష!

నగరంలోని ప్రధాన మార్గాలు, అంబారీ మార్గాల్లో 9,000 పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అదనపు సీసీటీవీలు కూడా ఏర్పాటు చేశారు. ఏవైనా అనవసర సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టంగా పర్యవేక్షిస్తున్నారు  మైసూర్ దసరా ఉత్సవాలు, పచ్చటి వాతావరణం, సందర్శకుల ఉత్సాహంతో మరింత అందంగా స్మరణీయంగా మారాయి.

Steel Bridge: సికింద్రాబాద్‌లో దేశంలోనే పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌కు గ్రీన్ సిగ్నల్..! టెండర్లకు ఆహ్వానం..!
ఆ ఎయిర్‌పోర్టులో కలకలం: ఒకదానికొకటి ఢీకొన్న రెండు డెల్టా విమానాలు! రెక్క విరిగి కిందపడింది..
NTPC Jobs: రైల్వే NTPC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల! వేల సంఖ్యలో ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు!
Special Trains: దసరా సీజన్ రద్దీకి రైల్వే పూర్తి సన్నద్ధం..! దక్షిణ మధ్య రైల్వే 1,450 స్పెషల్ రైళ్లు సర్వీస్‌లోకి..!

Spotlight

Read More →