Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Kavitha: గుంట నక్కల చేతిలో కేసీఆర్ ఖైదీ! కవిత కొత్త పార్టీ.. సొంత తండ్రిపైనే కవిత సంచలన వ్యాఖ్యలు.. Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! TG Bharath: జర్మనీలో మంత్రి టీజీ భరత్ పర్యటన... ఏపీకి పెట్టుబడుల వేటలో కీలక భేటీలు! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Kavitha: గుంట నక్కల చేతిలో కేసీఆర్ ఖైదీ! కవిత కొత్త పార్టీ.. సొంత తండ్రిపైనే కవిత సంచలన వ్యాఖ్యలు.. Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! TG Bharath: జర్మనీలో మంత్రి టీజీ భరత్ పర్యటన... ఏపీకి పెట్టుబడుల వేటలో కీలక భేటీలు! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన!

రైతులకు ఊరట – కేంద్రం కీలక నిర్ణయం ధరలో భారీ పెంపు! అది కూడా దీపావళి నుండే!!!

దీపావళి పండుగ ముందు రైతులకు మోదీ సర్కారు మంచి కానుక ఇవ్వబోతుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో గోధుమల కనీస మద్దతు ధర (MSP)ను క్వింటాల్‌కు రూ.410 పెంచ

Published : 2025-10-02 12:16:00
Mahatma Gandhi Rajghat: రాజఘాట్‌లో మహాత్మా గాంధీకి రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాళి.. జై జవాన్ జై కిసాన్!

దీపావళి పండుగ ముందు రైతులకు మోదీ సర్కారు మంచి కానుక ఇవ్వబోతుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో గోధుమల కనీస మద్దతు ధర (MSP)ను క్వింటాల్‌కు రూ.410 పెంచుతూ  కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గోధుమ MSP రూ.2,835కి చేరింది. గత ఏడాది ఇది రూ.2,425గా ఉండగా ఈసారి భారీ పెంపు రైతులకు మంచి ఊరట కలిగించనుంది.

Land Approvals: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! కొత్త రూల్స్‌తో ప్రాజెక్టులు త్వరగా పూర్తి..! ఇప్పుడు ఒక్క క్లిక్‌లో అనుమతి..!

ఈ విషయాన్ని కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వ్యవసాయ ఖర్చుల కమిషన్ (CACP) సిఫార్సుల మేరకు 2026-27 సంవత్సరానికి ఆరు రబీ పంటల MSPలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు.

Cyclone: వాయుగుండం ప్రభావం.. NDRF, SDRF బలగాలు సిద్ధం.. మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష!

2026-27 గోధుమ పంపిణీ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభమై జూన్‌లో కొనుగోళ్లు పూర్తవుతాయి. రాబోయే సీజన్‌లో 119 మిలియన్ టన్నుల గోధుమ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది (2024-25) ఉత్పత్తి అంచనా 117.5 మిలియన్ టన్నులు. గోధుమ రబీ సీజన్‌లో ప్రధాన పంట కావడంతో ఈ పెంపు రైతులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Steel Bridge: సికింద్రాబాద్‌లో దేశంలోనే పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌కు గ్రీన్ సిగ్నల్..! టెండర్లకు ఆహ్వానం..!

రైతులకు గుడ్ న్యూస్‌తో పాటు విద్యారంగానికీ సర్కారు పెద్ద కానుక ఇచ్చింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్ర విద్యాలయాలు ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.5,862 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు.

ఆ ఎయిర్‌పోర్టులో కలకలం: ఒకదానికొకటి ఢీకొన్న రెండు డెల్టా విమానాలు! రెక్క విరిగి కిందపడింది..

20  కేంద్ర విద్యాలయాలను ఇప్పటివరకు లేని  జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు.

NTPC Jobs: రైల్వే NTPC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల! వేల సంఖ్యలో ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు!

14 కేంద్ర విద్యాలయాలను ఆకాంక్షిత జిల్లాల్లో

Special Trains: దసరా సీజన్ రద్దీకి రైల్వే పూర్తి సన్నద్ధం..! దక్షిణ మధ్య రైల్వే 1,450 స్పెషల్ రైళ్లు సర్వీస్‌లోకి..!

 4 కేంద్ర విద్యాలయాలను వామపక్ష  ప్రభావిత జిల్లాల్లో

US Shutdown: అమెరికాలో షట్‌డౌన్.. ఉద్యోగాలు, వీసా & గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ పై ఎఫెక్ట్! ఇక గడ్డుకాలమేనా!

 5 కేంద్ర విద్యాలయాలను ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు.

ఆ పక్షి దర్శనం సాక్షాత్తుగా అమ్మవారిని దర్శించినంత భాగ్యం... మీరు చూశారా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,288 కేంద్ర విద్యాలయాలు ఉన్నాయి. కొత్త కేంద్ర విద్యాలయాలను తెరచుకోవడంతో మరెన్నో జిల్లాల విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Indian Railways: రైల్వే స్టేషన్లలో మెడికల్ స్టోర్లు ఎందుకు ఉండవు! ఎప్పుడైనా ఆలోచించారా!

మొత్తం మీద ఈ కేబినెట్ నిర్ణయాలు రెండు రంగాల్లోనూ వ్యవసాయం, విద్య – ప్రజలకు శుభవార్తలు తీసుకొచ్చాయి. గోధుమ MSP భారీగా పెరగడం రైతుల ఆదాయాన్ని పెంచితే, కొత్త విద్యాలయాలు దేశ భవిష్యత్తు తరాలకు వెలుగుని అందించనున్నాయి.

Spotlight

Read More →