Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! టీటీడీ మే నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల! Hindu Temples: చనిపోయేలోపు దర్శించవలసిన 7 అద్భుత హిందూ ఆలయాలు! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! టీటీడీ మే నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల! Hindu Temples: చనిపోయేలోపు దర్శించవలసిన 7 అద్భుత హిందూ ఆలయాలు! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్! అధికారిక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పవిత్ర గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ మే

Published : 2025-12-13 08:35:00
IndiGo సంక్షోభం... DGCA నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్! కారణం ఏంటంటే!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పవిత్ర గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి, ఆగమ, వైదిక పండితులు సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ తేదీలను ఖరారు చేసింది.

Food Facts: రోజూ కుక్కర్‌లో అన్నం తింటున్నారా..? ఇది తెలిస్తే షాక్ అవుతారు!

గోదావరి పుష్కరాల తేదీలు, ముహూర్తం అంశంపై ఇటీవల దేవాదాయశాఖ అధికారులు విస్తృతంగా చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాలు, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన ఆగమ, వైదిక పండితులతో పాటు టీటీడీ ఆస్థాన సిద్ధాంతి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పరిశీలించిన తర్వాత జూన్ 26 నుంచి జులై 7 వరకు పుష్కరాలు నిర్వహించాలనే విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

Praja Vedika: నేడు (13/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా దేవాదాయశాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తేదీలను అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

New Railway Proposal: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఈ రూట్లోనే! ఇక అక్కడికి త్వరగా వెళ్ళొచ్చు!

గతంలో 2015లో గోదావరి పుష్కరాలు జులై 14 నుంచి జులై 25 వరకు జరిగాయి. ఆ సమయంలో సుమారు 5.20 కోట్ల మంది భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

వారికి కూడా అందుబాటులో ఓటీటీ కంటెంట్... కేంద్రం మార్గదర్శకాలు! ఈ నిబంధనలను రెండు దశల్లో అమలు..

గోదావరి నది ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. ఈ జిల్లాలన్నింటిలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత పుష్కరాల్లో ఏర్పాటు చేసిన 202 ఘాట్లకు మించి ఈసారి ఘాట్ల సంఖ్యను పెంచనున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా పరిధిలో పుష్కరాల కోసం రూ.5,704 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం.

విమాన ఛార్జీల పెరుగుదలపై కేంద్రం పరిమితి విధించలేదా?... కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే!
AI abuse: AI దుర్వినియోగంపై పవన్ ఫైట్.. తదుపరి విచారణ డిసెంబర్ 22కి!
Smart card for women: ఉచిత ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు.. మహిళలకు కొత్త RTC స్మార్ట్ కార్డు!
International News: ఈ హింస వెంటనే ఆగకపోతే – పుతిన్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్!!
WhatsApp: వాట్సాప్‌లో కొత్తగా రెండు ఫీచర్లు లైవ్.. యూజర్లకు మళ్లీ సర్‌ప్రైజ్!

Spotlight

Read More →