TTD Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ! 31 కంపార్ట్‌మెంట్లు ఫుల్... Tirumala: తిరుమలలో మార్చి 17న అవి రద్దు! ఎందుకంటే.... Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! Tirumala: ఉదయం 8:30 గంటల నుంచే శ్రీవారి దర్శనాలు నిలిపివేత! Hiranyakasipu plan: హిరణ్యకశిపుని పన్నాగం.. అగ్నికీలల్లో హోలిక దహనం! ఆ రాత్రి ఏం జరిగింది? Tirumala: గ్రహణం వేళ తిరుమలలో కీలక నిర్ణయం...! బ్రేక్ దర్శనాలు, సేవలు రద్దు! Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...! తిరుమలలో కొత్తగా హైటెక్ అన్నప్రసాద భవనం! TTD: టీటీడీ బోర్డు మీటింగ్‌లో కీలక నిర్ణయం! 5400 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు! TTD Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ! 31 కంపార్ట్‌మెంట్లు ఫుల్... Tirumala: తిరుమలలో మార్చి 17న అవి రద్దు! ఎందుకంటే.... Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! Tirumala: ఉదయం 8:30 గంటల నుంచే శ్రీవారి దర్శనాలు నిలిపివేత! Hiranyakasipu plan: హిరణ్యకశిపుని పన్నాగం.. అగ్నికీలల్లో హోలిక దహనం! ఆ రాత్రి ఏం జరిగింది? Tirumala: గ్రహణం వేళ తిరుమలలో కీలక నిర్ణయం...! బ్రేక్ దర్శనాలు, సేవలు రద్దు! Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...! తిరుమలలో కొత్తగా హైటెక్ అన్నప్రసాద భవనం! TTD: టీటీడీ బోర్డు మీటింగ్‌లో కీలక నిర్ణయం! 5400 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు!

TTD Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ! 31 కంపార్ట్‌మెంట్లు ఫుల్...

TTD Updates: మార్చి 6, 2026 నాటి తిరుమల సమాచారం ప్రకారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. దర్శనానికి 15 నుండి 20 గంటల సమయం పడుతుండటంతో భక్తులు ఓపికతో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Published : 2026-03-06 09:21:00

శ్రీవారి సన్నిధిలో భక్తజన సంద్రం…

సర్వదర్శనం టోకెన్ ఉన్నవారికి ఊరట…

నిన్న ఒక్కరోజే 59 వేల మందికి పైగా శ్రీవారి దర్శనం…

TTD Updates: తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రస్తుత సమాచారం ప్రకారం, స్వామివారి ఉచిత దర్శనం (Sarvadarsanam) కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం కలగడానికి సుమారు 15 నుండి 20 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. అయితే, ముందస్తుగా సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతోంది. ఇక రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకునే వారికి 3 నుండి 4 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకుని రావాలని సూచిస్తున్నారు.

నిన్నటి లెక్కల ప్రకారం మొత్తం 59,194 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 25,295 మంది భక్తులు మొక్కులు చెల్లించుకుని తమ తలనీలాలను సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం (Hundi Income) నిన్న ఒక్కరోజే ₹3.87 కోట్లుగా నమోదైంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తుతుండటంతో, స్వామివారి సన్నిధి భక్తజన సంద్రంలా కనిపిస్తోంది. రద్దీ పెరుగుతున్న కొద్దీ టీటీడీ సిబ్బంది భక్తులకు అవసరమైన పాలు, ఆహారం మరియు తాగునీటి సౌకర్యాలను కల్పించడంలో నిమగ్నమై ఉన్నారు.

Spotlight

Read More →