Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51!  తిరుమల తాజా సమాచారం! సర్వదర్శనానికి 12 గంటల సమయం! Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50! TTd: ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం.. 1985లో ప్రారంభమైన ప్రత్యేక దర్శనం! Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49! కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి! గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం! TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..! ప్రబోధిని ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51!  తిరుమల తాజా సమాచారం! సర్వదర్శనానికి 12 గంటల సమయం! Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50! TTd: ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం.. 1985లో ప్రారంభమైన ప్రత్యేక దర్శనం! Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49! కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి! గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం! TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..! ప్రబోధిని ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం!

Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..!

2025-11-06 14:55:00
AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...

బ్యాంకు మోసం కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్‌ అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి చర్యలు ప్రారంభించింది. రూ.17 వేల కోట్ల భారీ రుణ మోసాలకు సంబంధించి కొనసాగుతున్న మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఈడీ ఆయనను విచారించేందుకు పిలిపించింది. నవంబర్‌ 14న విచారణకు తమ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ, ఆయన ఆధ్వర్యంలోని పలు కంపెనీలు ఎస్బీఐ సహా పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

ఈడీ ప్రకారం, అంబానీ గ్రూప్ కంపెనీలు బ్యాంకుల నుంచి పొందిన నిధులను వ్యాపార అభివృద్ధి పేరుతో వేరే మార్గాల్లో తరలించినట్లు తేలిందని చెబుతోంది. ఈ నిధుల వాడకం చట్టవిరుద్ధంగా ఉండటమే కాకుండా, వాటిని మూడో దేశాల్లోని సంస్థలకు బదిలీ చేసినట్టు దర్యాప్తులో బయటపడిందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీని మళ్లీ విచారణకు పిలిచి, నిధుల తరలింపులో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఉన్నదా లేదా అనే అంశంపై ప్రశ్నించనుంది.

H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా!

ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టులో ఈడీ అధికారులు అనిల్ అంబానీని గంటలకొద్దీ విచారించారు. ఆ సమయంలో ఆయన నుంచి రుణాల స్వీకరణ, వాటి వినియోగం, మరియు గ్రూప్ కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలపై వివరాలు సేకరించారు. అనంతరం, ఈడీ దర్యాప్తు బృందం అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీల ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తుల విలువ సుమారు రూ.7,500 కోట్లుగా అంచనా వేయబడింది.

Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి!

ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రముఖ వ్యాపారవేత్తగా పేరున్న అనిల్ అంబానీపై ఇలాంటి ఆరోపణలు రావడం పెద్ద సెన్సేషన్‌గా మారింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో పారదర్శకతకు దెబ్బతీసే విధంగా ఈ లావాదేవీలు జరిగాయని ఈడీ అభిప్రాయపడుతోంది. రుణాల ఎగవేతకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే దిశగా దర్యాప్తు విస్తరించింది. నవంబర్ 14న జరగబోయే విచారణలో అంబానీ సమాధానాల ఆధారంగా ఈడీ తదుపరి చర్యలు నిర్ణయించనుంది.

Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌!
వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి!
Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!!
Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!
AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు!
Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!!

Spotlight

Read More →