RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... Gold prices Today: "పసిడి ప్రియులకు తీపి కబురు": ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట! UIDAI: UIDAI సంచలన నిర్ణయం... ఇకపై వాటికి ఆధార్ చెల్లదు! Free Petrol: పెట్రోల్ కొరత వేళ భారీ ఊరట - లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్న బంకు యజమాని! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... Gold prices Today: "పసిడి ప్రియులకు తీపి కబురు": ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట! UIDAI: UIDAI సంచలన నిర్ణయం... ఇకపై వాటికి ఆధార్ చెల్లదు! Free Petrol: పెట్రోల్ కొరత వేళ భారీ ఊరట - లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్న బంకు యజమాని! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!!

Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు!

జూన్‌ 2026 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్‌ వినియోగదారులకు మరోసారి ఖర్చు భారం పెరగనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ విడుదల చేసిన

Published : 2026-01-09 13:37:00
40 ఏళ్లలోనూ ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలా? మీ డైట్‌లో ఈ 10 రకాల ఆహారాలు ఉండాల్సిందే!

జూన్‌ 2026 నుంచి దేశవ్యాప్తంగా మొబైల్‌ వినియోగదారులకు మరోసారి ఖర్చు భారం పెరగనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు మొబైల్‌ టారిఫ్‌లను మరోసారి గణనీయంగా పెంచే యోచనలో ఉన్నాయి. జూన్‌ 2026 నాటికి మొబైల్‌ సర్వీస్‌ రేట్లు సుమారు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత టారిఫ్‌ పెంపు తర్వాత సరిగ్గా రెండేళ్లకు ఈ పెరుగుదల ఉండటం గమనార్హం. దీంతో సాధారణ వినియోగదారులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశముంది.

Sankranthi race: సంక్రాంతి రేసులో మరో సినిమా ఔట్.. పరాశక్తి కి థియేటర్ల కొరత!

జెఫరీస్ ఈక్విటీ విశ్లేషకులు అక్షత్‌ అగర్వాల్‌, ఆయుష్‌ బన్సాల్‌ రూపొందించిన నివేదిక ప్రకారం, ఈ టారిఫ్‌ పెంపుకు ప్రధాన కారణం రిలయన్స్‌ జియో ప్రతిపాదిత ఐపీఓ అని పేర్కొన్నారు. జియో ఐపీఓ 2026 తొలిార్థంలో జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఐపీఓ ద్వారా టెలికాం రంగంలో ఆదాయ వృద్ధిని వేగవంతం చేయాలన్నది కంపెనీల లక్ష్యంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. టారిఫ్‌లు పెంచడం ద్వారా రంగం మొత్తం విలువ పెరగడమే కాకుండా, పెట్టుబడిదారుల నమ్మకాన్ని కూడా బలోపేతం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Night Snoring Problems: గురకను లైట్ తీసుకుంటున్నారా? నిద్రలోనే ఆ సమస్య ముప్పు పెరుగుతుందంటున్న నిపుణులు..!!

నివేదిక ప్రకారం, రిలయన్స్‌ జియో తన మొబైల్‌ టారిఫ్‌లను 10 శాతం నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ప్రధానంగా తన విలువను ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్‌కు దగ్గరగా తీసుకురావడం, అలాగే పెట్టుబడిదారులకు రెండంకెల అంతర్గత రాబడిని (IRR) అందించడమే ఈ నిర్ణయానికి కారణమని జెఫరీస్ వెల్లడించింది. టారిఫ్‌ల పెంపు జియోకు మాత్రమే కాకుండా, మొత్తం టెలికాం రంగానికి ఆదాయ వృద్ధికి బలమైన పునాది వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

The Great Seizure 2026: అమెరికా - రష్యా మధ్య హైటెన్షన్! భయం గుప్పెట్లో ప్రపంచ దేశాలు..!

ఈ టారిఫ్‌ పెంపు టెలికాం కంపెనీల ఆర్థిక ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుందని నివేదిక అంచనా వేసింది. FY26తో పోలిస్తే FY27లో ఈ రంగం ఆదాయ వృద్ధి రేటు దాదాపు రెండింతలు పెరుగుతుందని తెలిపింది. FY26లో ఆదాయ వృద్ధి 7 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, FY27లో ఇది 16 శాతానికి చేరుతుందని పేర్కొంది. జూన్‌ 2026లో జరిగే 15 శాతం టారిఫ్‌ పెంపు కారణంగా సగటు వినియోగదారుడి ఆదాయం (ARPU) FY27లో సుమారు 14 శాతం పెరిగే అవకాశముందని వెల్లడించింది. అయితే, అధిక టారిఫ్‌ల వల్ల కొత్త సబ్‌స్క్రైబర్‌ల చేరికల వేగం కొంత మందగించే ప్రమాదం ఉందని జెఫరీస్ హెచ్చరించింది.

Government College: ఏపీలో ఆ ప్రాంతం విద్యార్ధులకు గుడ్ న్యూస్! కొత్తగా ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు... కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
Medical Faculty Notification: ఏపీలో 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుండి అంటే..!!
Sankranthi Trip: సంక్రాంతికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ డెస్టినేషన్లు ఇవే!
CBN appeals: అమిత్ షాకు CBN విజ్ఞప్తి.. అమరావతికి చట్టబద్ధత దిశగా అడుగు!
TTD: టీటీడీ ఉద్యోగాలపై కీలక మలుపు..! కొత్త పోస్టులు, ప్రమోషన్లకు లైన్ క్లియర్!
Kohli: కోహ్లికి చేదు అనుభవం... వడోదర ఎయిర్‌పోర్టులో అభిమానుల తోపులాట!

Spotlight

Read More →