RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... Gold prices Today: "పసిడి ప్రియులకు తీపి కబురు": ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట! UIDAI: UIDAI సంచలన నిర్ణయం... ఇకపై వాటికి ఆధార్ చెల్లదు! Free Petrol: పెట్రోల్ కొరత వేళ భారీ ఊరట - లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్న బంకు యజమాని! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... Gold prices Today: "పసిడి ప్రియులకు తీపి కబురు": ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట! UIDAI: UIDAI సంచలన నిర్ణయం... ఇకపై వాటికి ఆధార్ చెల్లదు! Free Petrol: పెట్రోల్ కొరత వేళ భారీ ఊరట - లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్న బంకు యజమాని! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!!

ONGC: గ్యాస్–చమురు లీక్‌తో కోనసీమలో హై అలర్ట్…! 500 కుటుంబాల తరలింపు!

 కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్‌జీసీ (ONGC) మోరి–5 చమురు బావిలో చెలరేగిన భారీ అగ్నిప్రమాదం రెండో రోజు కూడా అదుపులోకి రాకపోవడంతో

Published : 2026-01-06 18:33:00
Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే!

కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్‌జీసీ (ONGC) మోరి–5 చమురు బావిలో చెలరేగిన భారీ అగ్నిప్రమాదం రెండో రోజు కూడా అదుపులోకి రాకపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం మధ్యాహ్నం బావిలో మరమ్మత్తుల పనులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అధిక పీడనంతో గ్యాస్, ముడి చమురు ఒక్కసారిగా బయటకు రావడంతో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఆకాశాన్ని తాకడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Pakistan: పాక్‌కు మరో భారీ షాక్…! దేశం విడిచిన టెలినార్!

ప్రమాదం జరిగిన వెంటనే ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. బావి వద్ద పరిస్థితిని నియంత్రించేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయ స్థాయి నిపుణుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. బావి చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేసి, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం భారీగా నీరు, మట్టి ఉపయోగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగుతోంది.

Train: ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు…! జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి ఆ స్టేషన్ లోనూ ఆగుతుంది!

మరోవైపు, మంటలను పూర్తిగా ఆర్పేందుకు ప్రత్యేక కూలెంట్ అవసరమని గుర్తించిన అధికారులు, రెండు లారీల్లో కూలెంట్‌ను ఘటన స్థలానికి తరలిస్తున్నారు. ఈ కూలెంట్ ద్వారా ఉష్ణోగ్రతను తగ్గించి బావిని చల్లబరిస్తే మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, నియంత్రణ దిశగా కొంత పురోగతి కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తిగా మంటలు ఆరడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.

Oman WorkVisa: ఓమన్‌లో ఉద్యోగం కావాలంటే ఈ వర్క్ వీసా ప్రాసెస్ తప్పనిసరి!

ప్రమాద తీవ్రత దృష్ట్యా కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలంలోనే మకాం వేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఇరుసుమండ, మోరి గ్రామాలకు చెందిన సుమారు 500 కుటుంబాలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

ePassport India: భారతదేశంలో e-Passport ప్రారంభం! దరఖాస్తు... పూర్తి వివరాలు!
Railway Jobs: రాత పరీక్షలేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు చాలు!
Kondagattu Anjanna: కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు.. అంజన్న ఆశీస్సులతో సేవ.. పవన్ కళ్యాణ్!
China tension : అమెరికా-చైనా టెన్షన్.. మదురో అరెస్ట్ నేపథ్యంలో ప్రపంచ ప్రభావం!
Andhra Pradesh:రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎస్ఐపీబీ సమావేశంలో ఏపీ గ్రోత్!!
Bhogapuram airport : భోగాపురం ఎయిర్‌పోర్టుపై వైసీపీ క్రెడిట్ చోరీ రాజకీయాలు.. పట్టాభిరామ్ ఫైర్!

Spotlight

Read More →