Liquor Rates: మందుబాబులకు గట్టి షాక్... భారీగా ధరలు పెంపు... రూ. 80 వరకు!! జూన్ 15 నుండి అమలు...!! Income Tax: ఐటీఆర్ ఫైలింగ్: 2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా తప్పదు! MSME: కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు! Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈ రోజు రేట్లు ఇలా...!! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే! RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటన.. వడ్డీ రేట్లపై సర్వత్రా ఆసక్తి! NRI Investment: ప్రవాస భారతీయులకు ఆర్‌బీఐ బంపర్ ఆఫర్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పరిమితులు పెంచుతూ నిర్ణయం! Interest Rates: మారబోని ఇళ్ల లోన్లు, కార్ లోన్ల వడ్డీ రేట్లు.. సామాన్యులకు ఊరటనిచ్చిన ఆర్‌బీఐ పాలసీ! Stock Market: ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు! Immigration: విదేశీ పౌరులకు కేంద్రం షాక్.. వీసా రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం! Liquor Rates: మందుబాబులకు గట్టి షాక్... భారీగా ధరలు పెంపు... రూ. 80 వరకు!! జూన్ 15 నుండి అమలు...!! Income Tax: ఐటీఆర్ ఫైలింగ్: 2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా తప్పదు! MSME: కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు! Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈ రోజు రేట్లు ఇలా...!! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే! RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటన.. వడ్డీ రేట్లపై సర్వత్రా ఆసక్తి! NRI Investment: ప్రవాస భారతీయులకు ఆర్‌బీఐ బంపర్ ఆఫర్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పరిమితులు పెంచుతూ నిర్ణయం! Interest Rates: మారబోని ఇళ్ల లోన్లు, కార్ లోన్ల వడ్డీ రేట్లు.. సామాన్యులకు ఊరటనిచ్చిన ఆర్‌బీఐ పాలసీ! Stock Market: ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు! Immigration: విదేశీ పౌరులకు కేంద్రం షాక్.. వీసా రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం!

Fraud: బెంగళూరు నుంచి అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్ గుట్టు రట్టు! మైక్రోసాఫ్ట్ పేరుతో విదేశీయులకు భారీ స్కాం!

 కర్ణాటక రాజధాని బెంగళూరులో అంతర్జాతీయ స్థాయి సైబర్ మోసానికి తెరదించిన ముఠాను పోలీసులు విప్పారని సీఐడీ అధికారులు వెల్లడించారు. అమెరికా సహా పలు దేశాల పౌరులన

Published : 2025-11-17 12:32:00
డబుల్ అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణకు తీవ్ర చలిగాలుల అలర్ట్! గంటకు 30 కి.మీ వేగం..

కర్ణాటక రాజధాని బెంగళూరులో అంతర్జాతీయ స్థాయి సైబర్ మోసానికి తెరదించిన ముఠాను పోలీసులు విప్పారని సీఐడీ అధికారులు వెల్లడించారు. అమెరికా సహా పలు దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకుని, మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ పేరుతో వలవేసిన నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీపై దాడులు కొనసాగించి మొత్తం 21 మందిని అరెస్టు చేశారు. సిగ్మా సాఫ్ట్ టెక్ పార్క్‌లో పనిచేస్తున్న ఈ ముఠా గత కొన్నినెలలుగా అంతర్జాతీయ స్థాయిలో ఆపరేట్ అవుతూ అనేకమంది విదేశీయులకు నష్టం కలిగించింది. ప్రజలను ముఖ్యంగా భయభ్రాంతులకు గురిచేసి డబ్బు దోచుకునే వ్యూహంతో ఈ నేరగాళ్లు పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

UAE: ట్రోఫీ ₹24 లక్షలు, బంగారు నాణెం… భారత ఉద్యోగికి UAE నుంచి భారీ గౌరవం!

వివరాల్లోకి వెళ్తే—గత ఆగస్టులోనే "మస్క్ కమ్యూనికేషన్" అనే పేరుతో ఈ నకిలీ సంస్థను బెంగళూరులో స్థాపించారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు విదేశీయుల‌ను ఎలా మోసం చేయాలి, ఎలా నమ్మకం కల్పించాలి అనే ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. వీరు ఆన్‌లైన్‌లో అమెరికా, యూరోప్, కెనడా వంటి దేశాల పౌరులకు కాల్ చేసి, తాము మైక్రోసాఫ్ట్ లేదా ఇతర టెక్ దిగ్గజాల టెక్నికల్ సపోర్ట్ యూనిట్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పేవారు. వారిని నమ్మించేలా వారి కంప్యూటర్లతో రిమోట్ యాక్సెస్ తీసుకుని, సిస్టమ్‌లో వైరస్ ఉందని, సెక్యూరిటీ బ్రేచ్ జరిగిందని భయపెట్టి, వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ సమాచారం వంటి కీలక వివరాలను సేకరించేవారు.

బంపర్ ఆఫర్.. రూ.75 వేల శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే! భారీ డిస్కౌంట్..

అంతటితో ఆగకుండా… బాధితులపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, అమెరికా పోలీసులు తమను సంప్రదించారని వంటి అబద్దాలతో వారిని పూర్తిగా భయభ్రాంతులకు గురిచేసేవారు. “డిజిటల్ అరెస్టు” అనే పేరుతో వారి స్క్రీన్‌ను లాక్ చేసి, బయటకు వెళ్లకుండా, ఏమీ చేయకుండా నిరోధిస్తూ ఒత్తిడి తెస్తారు. తామే పోలీసులు అని నటించి, ఈ కేసు నుంచి బయటపడాలంటే తక్షణమే డబ్బు బదిలీ చేయాల్సిందేనని బాధితులను బలవంతం చేసేవారు. ఇలా వివిధ ఖాతాలకు పెద్ద మొత్తంలో పణం వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది.

Prime Minister: ఎల్లుండి పుట్టపర్తికి ప్రధాని మోదీ.. శతజయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు!

కచ్చితమైన సమాచారం అందుకున్న సీఐడీ సైబర్ కమాండ్ సెంటర్ అధికారులు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొంది మస్క్ కమ్యూనికేషన్ కార్యాలయంపై భారీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సర్వర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైసులు వంటి కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సైబర్ నేర శృంఖలలో పనిచేసిన 21 మంది ఉద్యోగులను అరెస్టు చేసి వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విస్తృత విచారణ కొనసాగుతుండగా, అంతర్జాతీయ సంస్థలతో కలిసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరెవరైనా ఈ ముఠా వలలో చిక్కి ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Vellulli Guddu Karam: వేడి వేడి అన్నంలోకి నోరూరించే వెల్లుల్లి గుడ్డుకారం! తయారీ విధానం!
Sai Dharam Tej: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! పెళ్లి పీటలెక్కబోతున్న సాయి ధరమ్ తేజ్..!
సీఎం సంచలన నిర్ణయం, ఢిల్లీకి రిపోర్ట్! మంత్రులకు టెన్షన్.. టెన్షన్!!
Jail: జైలులో ‘ఆర్గానిక్ రివల్యూషన్’! ఖైదీల చేతుల్లోనే నెలకు ₹1.20 లక్షల ఆదాయం!
Dwakra Womens: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్..! తక్కువ పెట్టుబడితో సంవత్సరానికి ₹4 లక్షల లాభం!
క్రెడిట్ స్కోర్ 750+ ఉన్నా లోన్ ఎందుకు రావట్లేదో తెలుసా? ప్రధాన కారణాలు ఇవే!

Spotlight

Read More →