Petrol Pump Business: పెట్రోల్ బంక్‌ ఏర్పాటుతో మస్త్ లాభాలు.. కొత్త బంకులకు Nayara ఛాన్స్.. అర్హతలు, అప్లై ప్రాసెస్ పూర్తి వివరాలు ఇవే! BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్..! అతి తక్కువ ధరకే రోజుకు 3GB, ఏడాది ఫుల్ వాలిడిటీ! Jio Recharge Plan: జియో బంపర్ ఆఫర్.. రూ. 629 కే 56 రోజుల వ్యాలిడిటీ మరియు అన్‌లిమిటెడ్ 5జీ! Gold Update: ఫిబ్రవరి 13 గోల్డ్ అప్‌డేట్... 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల ధరల వివరాలు! Vegetable Prices: సామాన్యులకు గుడ్‌న్యూస్..! మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా డౌన్! RBI New Rules: ఆర్‌బీఐ కొత్త రూల్స్! కస్టమర్లకు భారీ శుభవార్త.. ఈ బ్యాంకుల రూపురేఖలు మారబోతున్నాయి! Interest Free Government Loans: 2026లో వడ్డీ లేని ప్రభుత్వ రుణాలు.. ఇంట్లో నుంచే అప్లై చేసి డబ్బులు పొందండి.. టాప్ పథకాలు ఇవే! E-Passport: యూఏఈ భారతీయులకు అలెర్ట్... కొత్త పాస్‌పోర్ట్ కోసం ఇప్పుడే అప్లై చేయండి! India-Canada: అమెరికా సెగతో భారత్ వైపు చూస్తున్న కెనడా... ఆసక్తికర చర్చలు! Non-Veg Prices: నాన్‌వెజ్ లవర్స్‌కు డబుల్ ధమాకా..! గుడ్లు, మటన్ ధరలు భారీగా డౌన్..! Petrol Pump Business: పెట్రోల్ బంక్‌ ఏర్పాటుతో మస్త్ లాభాలు.. కొత్త బంకులకు Nayara ఛాన్స్.. అర్హతలు, అప్లై ప్రాసెస్ పూర్తి వివరాలు ఇవే! BSNL: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్..! అతి తక్కువ ధరకే రోజుకు 3GB, ఏడాది ఫుల్ వాలిడిటీ! Jio Recharge Plan: జియో బంపర్ ఆఫర్.. రూ. 629 కే 56 రోజుల వ్యాలిడిటీ మరియు అన్‌లిమిటెడ్ 5జీ! Gold Update: ఫిబ్రవరి 13 గోల్డ్ అప్‌డేట్... 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల ధరల వివరాలు! Vegetable Prices: సామాన్యులకు గుడ్‌న్యూస్..! మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా డౌన్! RBI New Rules: ఆర్‌బీఐ కొత్త రూల్స్! కస్టమర్లకు భారీ శుభవార్త.. ఈ బ్యాంకుల రూపురేఖలు మారబోతున్నాయి! Interest Free Government Loans: 2026లో వడ్డీ లేని ప్రభుత్వ రుణాలు.. ఇంట్లో నుంచే అప్లై చేసి డబ్బులు పొందండి.. టాప్ పథకాలు ఇవే! E-Passport: యూఏఈ భారతీయులకు అలెర్ట్... కొత్త పాస్‌పోర్ట్ కోసం ఇప్పుడే అప్లై చేయండి! India-Canada: అమెరికా సెగతో భారత్ వైపు చూస్తున్న కెనడా... ఆసక్తికర చర్చలు! Non-Veg Prices: నాన్‌వెజ్ లవర్స్‌కు డబుల్ ధమాకా..! గుడ్లు, మటన్ ధరలు భారీగా డౌన్..!

కొత్త ఫీచర్ రాబోతుందిరోయ్! ఇన్స్టా, పేస్ బుక్ అర్ధరాత్రి చూస్తున్నారా.. పోలీసులకి అలర్ట్!

(మెటా కొత్త ఫీచర్) ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌... ఎక్కువ మంది వినియోగిస్తున్న యాప్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. చిన్నారుల నుంచి పెద్దలు వ

Published : 2024-01-21 12:53:00

(మెటా కొత్త ఫీచర్) ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌... ఎక్కువ మంది వినియోగిస్తున్న యాప్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి.

చిన్నారుల నుంచి పెద్దలు వరకు రీల్స్‌, పోస్టులు, వీడియోలు చూస్తూ ఎక్కువ సమయం ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో గడిపేస్తున్నారు.

దీంతో ఇన్‌స్టా కీలక నిర్ణయం తీసుకొంది. 

చిన్నారులు, టీనేజర్లు చూస్తున్న కంటెంట్‌పై ప్రత్యేక శ్రద్ద: మెటా సంస్థ తన ఆదాయ మార్గాలను ప్రోత్సహిస్తూనే... చిన్నారులు, టీనేజర్లు చూస్తున్న కంటెంట్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది.

గంటల సమయంలో సోషల్‌ మీడియాలోనే గడపడం సహా తప్పుదారి పట్టించే కంటెంట్‌ కారణంగా తమ చిన్నారులు దారితప్పుతారన్న తల్లిదండ్రుల ఆందోళనను మెటా సంస్థ పరిగణనలోకి తీసుకుంది. 

ఎక్కువ సమయం ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో గడపకుండా: చిన్నారులు, టీనేజర్లు తమ వయస్సుకు తగ్గ కంటెంట్‌ను మాత్రమే చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

దీంతోపాటు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఎక్కువ సమయం ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో గడపకుండా ఈ ఫీచర్‌ నియంత్రించనుంది. అయితే ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో చూద్దాం. 

నైట్‌టైం నడ్జెస్ ఫీచర్: నైట్‌టైం నడ్జెస్ పేరుతో (మెటా రాత్రివేళ నడ్జెస్) ఈ ఫీచర్‌ను మెటా పరిచయం చేసింది. అత్యధిక శాతం మంది యూజర్ల రీల్స్‌ చూస్తూ ఇన్‌స్టాలోనే గడిపేస్తున్నారు.

పగటి పూట సహా అర్ధరాత్రి వేళల్లోనూ సోషల్‌ మీడియాలోనే గడిపేస్తున్నారు. ఈ ప్రవర్తన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఈ తరహా అలెర్ట్‌ వస్తుంది: ఈ నైట్‌టైం నడ్జెస్‌ ఫీచర్‌ అర్ధరాత్రి వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో అదే పనిగా 10 నిమిషాల పాటు గడిపినప్పుడు... ఓ అలెర్ట్‌ను జారీ చేసింది.

మీరు పరిమితికి మించి ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపారు, కాబట్టి యాప్‌ను క్లో్జ్‌ చేయమని హెచ్చరిస్తున్నట్లు ఓ అలెర్ట్‌ను ఈ ఫీచర్‌ జారీచేయనుంది.

ఈ అలెర్ట్‌తో వారి నిద్ర సమయాన్ని గుర్తుచేసినట్లు ఉంటుందని, ఫలితంగా సోషల్‌ మీడియా నుంచి బయటకు వచ్చి నిద్రపోయే అవకాశం ఉంటుందని మెటా సంస్థ భావిస్తోంది.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం కారణంగా టీనేజర్లు సహా ఇతరులు నిద్రకు దూరం అవుతున్నారని వారి తల్లిదండ్రులు సహా కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మెటా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో గడిపే సమయంలో రోజురోజుకు పెరిగిపోతోంది.

గతంలో ఆటల స్థలాల్లో ఎక్కువ కాలం గడిపిన చిన్నారులు సైతం ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. ఇది యాజర్ల మానసిక స్థితి, ఆరోగ్యం, కళ్లు సహా నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మెటా సహా ఇతర సోషల్‌ మీడియా వేదికలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →