తేదీ 28-04-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 28 ఏప్రిల్ 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ కొలుసు పార్థసారథి గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు (అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ )