తేదీ 11-03-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 11 మార్చి 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
శ్రీ గన్ని వీరాంజనేయులు గారు
(APCOB చైర్మన్)
శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు
(ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ చైర్మన్)