Amit Shah: ప్రజల గుండెల్లో చెరగని విశ్వాసం.. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్డీఆర్ఎఫ్ అరుదైన మైలురాయి! Chandrababu: కాన్వాయ్ ఖర్చులకు చెక్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! AP Cabinet: నిమ్మల నుంచి అనిత వరకు.. అందరూ ఒక్కే కారులో! ఏపీ రాజకీయాల్లో కొత్త సంప్రదాయం! Modi: ఇంధన పొదుపుపై కేంద్రం దృష్టి.. ప్రధాని మోదీ సూచనలతో మారుతున్న ప్రభుత్వ వ్యవస్థ! AP Govt: ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే! సుప్రీంకోర్టు ఆదేశాలతో.. Dwacra Womens: డ్వాక్రా మహిళలకు వరం... స్త్రీనిధి ద్వారా భారీ రుణాలకు మార్గం సుగమం! Chandrababu: చంద్రబాబు నేటి పూర్తి షెడ్యూల్... KIMS Hospital: అమరావతిలో కిమ్స్ మెడికల్ స్కిల్ యూనివర్సిటీ! అద్భుతమైన భవన సముదాయాలు సంవత్సరంలో పూర్తి! చంద్రబాబుకి చాలెంజ్ చేసిన MD! PM Modi: మోదీ స్ఫూర్తితో ఏపీలో పొదుపు మంత్రం: సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం! Amaravati Works: అమరావతి నిర్మాణం రెండేళ్లపాటు ఆపేస్తారా... నీతి ఆయోగ్ షాకింగ్ అప్‌డేట్.. ! Amit Shah: ప్రజల గుండెల్లో చెరగని విశ్వాసం.. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్డీఆర్ఎఫ్ అరుదైన మైలురాయి! Chandrababu: కాన్వాయ్ ఖర్చులకు చెక్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! AP Cabinet: నిమ్మల నుంచి అనిత వరకు.. అందరూ ఒక్కే కారులో! ఏపీ రాజకీయాల్లో కొత్త సంప్రదాయం! Modi: ఇంధన పొదుపుపై కేంద్రం దృష్టి.. ప్రధాని మోదీ సూచనలతో మారుతున్న ప్రభుత్వ వ్యవస్థ! AP Govt: ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే! సుప్రీంకోర్టు ఆదేశాలతో.. Dwacra Womens: డ్వాక్రా మహిళలకు వరం... స్త్రీనిధి ద్వారా భారీ రుణాలకు మార్గం సుగమం! Chandrababu: చంద్రబాబు నేటి పూర్తి షెడ్యూల్... KIMS Hospital: అమరావతిలో కిమ్స్ మెడికల్ స్కిల్ యూనివర్సిటీ! అద్భుతమైన భవన సముదాయాలు సంవత్సరంలో పూర్తి! చంద్రబాబుకి చాలెంజ్ చేసిన MD! PM Modi: మోదీ స్ఫూర్తితో ఏపీలో పొదుపు మంత్రం: సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం! Amaravati Works: అమరావతి నిర్మాణం రెండేళ్లపాటు ఆపేస్తారా... నీతి ఆయోగ్ షాకింగ్ అప్‌డేట్.. !

Kakani: కాకాణికి కోర్టులో ఎదురుదెబ్బ.. రెండు పిటిషన్లు కొట్టివేత!

Kakani: నకిలీ డాక్యుమెంట్ల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణను విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 2026-05-10 09:34:00

విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు కేసు విచారణ బదిలీ..

రెండు పిటిషన్లను కొట్టివేస్తూ కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాకిచ్చిన కోర్టు..

నకిలీ డాక్యుమెంట్ల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణను విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ కేసులో మొదట తన పేరును తొలగించాలని కోరుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించలేదు. అనంతరం కేసు విచారణను నెల్లూరు కోర్టులోనే కొనసాగించాలని కోరుతూ మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేయడంతో కాకాణికి షాక్ తగిలినట్లైంది. దీంతో కేసు విచారణ ఇప్పుడు విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో కొనసాగనుంది.

గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబానికి విదేశాల్లో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంటూ కాకాణి వీడియో ప్రదర్శన చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఆరోపణలకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించారనే అభియోగాలతో ఈ కేసు నమోదైంది.

ఇప్పుడు కోర్టు తాజా నిర్ణయంతో ఈ కేసు మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Spotlight

Read More →