Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు..! శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ హబ్! Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు! Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.... ఇకపై ఏడాదికి రెండుసార్లు.!! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే! Road Safety: జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు చెక్.. ఏప్రిల్ 15 నుంచి కొత్త రూల్స్! Bullet Train: హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు..! శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ హబ్! Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు! Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.... ఇకపై ఏడాదికి రెండుసార్లు.!! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే!

Fastag: ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారులు జాగ్రత్త..! ఆది పూర్తి చేయకపోతే డబుల్‌ టోల్‌ వసూలు..!

 దేశవ్యాప్తంగా టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారులు ఉపయోగిస్తున్న ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యవస్థలో కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)

Published : 2025-10-31 11:57:00
Modi: దేశ శత్రువులకు మోదీ వార్నింగ్‌..! ఇంట్లోకే చొరబడి దెబ్బకొట్టగల దేశం ఇప్పుడు భారత్‌..!

దేశవ్యాప్తంగా టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారులు ఉపయోగిస్తున్న ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యవస్థలో కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, వాహన యజమానులు తప్పనిసరిగా “నో యువర్ వెహికల్ (KYV)” ధృవీకరణను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను నవంబర్‌ 1వ తేదీకి ముందే పూర్తి చేయని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌ చెల్లదు. అంటే, టోల్‌ ప్లాజా వద్ద మీరు డిజిటల్‌గా చెల్లించలేకపోతారు. దాంతోపాటు నగదు ద్వారా చెల్లిస్తే రెండు రెట్లు టోల్‌ చార్జీ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.

Cyclone: మళ్లీ వణుకు.. ముంచుకొచ్చే కాలమిదే.. 55 ఏళ్లలో 23 తుపాన్లు ఆ రెండు నెలల్లోనే.!

ఇటీవలి కాలంలో చాలా మంది ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ను వేర్వేరు వాహనాలపై ఉపయోగించడం, మరికొందరు ట్యాగ్‌ను తీసుకెళ్లి ఇతర వాహనాల ద్వారా టోల్‌ దాటించడం వంటి అక్రమాలు పెరిగాయి. దీని వల్ల టోల్‌ సిస్టమ్‌లో అవకతవకలు, మోసాలు పెరిగాయని అధికారులు గుర్తించారు. అందుకే ఇప్పుడు KYVని తప్పనిసరి చేశారు. దీని ద్వారా ప్రతి ఫాస్ట్‌ట్యాగ్‌ దానికే జారీ చేయబడిన వాహనానికి మాత్రమే అనుసంధానమవుతుంది. పెద్ద వాహనాల కోసం ఉన్న ట్యాగ్‌లను చిన్న వాహనాలపై ఉపయోగించకుండా ఇది నిరోధిస్తుంది.

Camera phones: ఫోటోగ్రఫీ ప్రియుల టాప్ 5 చాయిస్ ఫోన్లు ఇవే! అతి తక్కువ ధరలో.. అద్భుతమైన కెమెరా, గేమింగ్ ఫీచర్లు!

వాహన యజమానులు తమ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), గుర్తింపు రుజువు (ఆధార్, పాన్ లేదా పాస్‌పోర్ట్), అవసరమైతే వాహన ఫోటోలను అప్‌లోడ్ చేయాలి. ఈ ధృవీకరణను మీరు ఫాస్ట్‌ట్యాగ్‌ జారీ చేసిన బ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. "Know Your Vehicle" లేదా "Update KYV" అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి, పత్రాలు అప్‌లోడ్‌ చేసి, OTP ద్వారా వెరిఫికేషన్‌ చేయాలి. ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ ట్యాగ్‌ “వెరిఫైడ్‌”గా చూపిస్తుంది. ధృవీకరణ చేయకపోతే, బ్యాలెన్స్‌ ఉన్నప్పటికీ ట్యాగ్‌ ఆటోమేటిక్‌గా నిష్క్రియం (deactivate) అవుతుంది.

H-1B : అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడు కొత్త మార్గం! హెచ్-1బీ కంటే సులభంగా..

ప్రభుత్వం ప్రకారం, ఈ కేవైవీ విధానం పారదర్శకతను పెంచి, మోసాలను తగ్గిస్తుంది. దొంగిలించబడిన లేదా అమ్మిన వాహనాలను ట్రాక్‌ చేయడం సులభతరం అవుతుంది. అలాగే తప్పుడు టోల్‌ వసూలు తగ్గుతుంది. వాహనం విక్రయించబడినప్పుడు లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ మారినప్పుడు మాత్రమే ఈ ధృవీకరణను మళ్లీ చేయాల్సి ఉంటుంది. ప్రజలకు ఇది మరో అదనపు ప్రక్రియగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది డిజిటల్‌ టోల్‌ సిస్టమ్‌ విశ్వసనీయతను పెంచే చర్యగా ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల, టోల్‌ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే KYV ధృవీకరణను పూర్తి చేయడం మంచిది.

OTT Movie: ఓటీటీలో దడపుట్టించే 'బారాముల్లా': సవాలు విసిరిన మిస్సింగ్ కేసు.. ట్రైలర్ విడుదల!
RBI: మీ పాత బ్యాంకు ఖాతాలో మరిచిపోయిన డబ్బు మీకే! ఇలా సులభంగా తెలుసుకోండి!!
Railway: రైల్వేలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం..! వారికి గోల్డెన్ ఛాన్స్..!
Dosa: దోసెలో కొత్త టేస్ట్.. బీరకాయ దోసె.. 'అద్దిరిపోయింది' అనేంత కమ్మగా ఉంటుంది! కేవలం 20 నిమిషంలోనే..
Gemini Pro: జియో సూపర్ సర్ప్రైజ్ ఆఫర్! 18 నెలల గూగుల్ జెమిని ప్రో ఉచితం.. వారికి మాత్రమే!
కేంద్రం గ్రీన్ సిగ్నల్! అమరావతి- గన్నవరం మెగా రైల్వే టెర్మినల్స్‌.. రూట్ ఇదే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ!

Spotlight

Read More →