Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి!

Indian Railways: ప్రయాణికులకు శుభవార్త… మరో 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం!

భారత రైల్వే సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుదూర ప్రయాణాలు చేసే వారికి తక్కువ ఖర్చుతో మెరుగైన సౌకర్యాలు

Published : 2026-01-14 13:13:00
10 minute deliveries: 10 నిమిషాల డెలివరీకి బ్రేక్.. కేంద్రం షాకింగ్ ఆదేశాలు!

భారత రైల్వే సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుదూర ప్రయాణాలు చేసే వారికి తక్కువ ఖర్చుతో మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే డిసెంబర్ 2023లో ప్రారంభమైన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలకు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు మరో 9 రైళ్లను కొత్త మార్గాల్లో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

AP Farmers: ఏపీ రైతులకు సంక్రాంతి కానుక.. ఇవి ఉచితంగా పొందండి.. ఇలా చెయ్యండి!

ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గౌహతి (కామాఖ్య)–రోహ్తక్, దిబ్రూఘర్–లక్నో (గోమతి నగర్), న్యూ జల్పైగురి–నాగర్‌కోయిల్, న్యూ జల్పైగురి–తిరుచిరాపల్లి, అలీపుర్దువార్–SMVT బెంగళూరు, అలీపుర్దువార్–ముంబై (పన్వేల్), కోల్‌కతా (సంత్రాగచ్చి)–తాంబరం, కోల్‌కతా (హౌరా)–ఆనంద్ విహార్ టెర్మినల్, కోల్‌కతా (సీల్దా)–బనారస్ వంటి కీలక మార్గాల్లో నడవనున్నాయి. ఈ రూట్లు తూర్పు, ఈశాన్య భారతదేశాన్ని దక్షిణ, పశ్చిమ మరియు ఉత్తర భారతదేశంతో బలంగా అనుసంధానిస్తాయి.

HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ!

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రత్యేకంగా నాన్-ఏసీ స్లీపర్ క్లాస్‌లో రూపొందించబడ్డాయి. 1000 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు రూ.500 మాత్రమే ఛార్జీగా ఉండడం వీటి ప్రధాన ఆకర్షణ. తక్కువ మరియు మధ్యస్థ దూరాలకు మరింత తక్కువ చార్జీలు ఉండేలా రైల్వే నిర్ణయించింది. ఈ రైళ్ల ద్వారా సాధారణ ప్రయాణికులు మాత్రమే కాకుండా వలస కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేయగలుగుతారు.

Post Office Savings: రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? పోస్ట్ ఆఫీస్ ఈ పథకం మీకోసమే!

ప్రత్యేకంగా పండుగ కాలాలు, వలస ప్రయాణాల సమయంలో ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికులకు ఇవి ఒక వరంగా మారనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తుండగా, ఈ 9 కొత్త రైళ్లు ప్రారంభమైతే వాటి సంఖ్య 39కి చేరనుంది. సరసమైన ధరలు, నమ్మకమైన సేవలు, మెరుగైన కనెక్టివిటీతో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారత రైల్వేలో మరో మైలురాయిగా నిలవనున్నాయి.

AP Scholarship: ఒక్కొక్కరికి రూ.20,000... ఏపీ ప్రభుత్వ స్కాలర్ షిప్! పూర్తి వివరాలు!
Boarder: సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం..! కాల్పులతో తరిమికొట్టిన భారత సైన్యం!
Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం..! రైలుపై కూలిన క్రేన్.. 22 మంది మృతి!
Brahmamgari path: నాలుగేళ్ల వివాదానికి తెర.. బ్రహ్మంగారి మఠం పీఠంపై వెంకటాద్రి స్వామి
Australia Student Visa: ఆస్ట్రేలియాకు స్టూడెంట్ వీసా కఠినం.. భారతీయులకు పెరిగిన అడ్డంకులు!
గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు... లేటెస్ట్ అప్డేట్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

Spotlight

Read More →