Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Indian Railways: కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో దారి మళ్లింపు! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Indian Railways: కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో దారి మళ్లింపు! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!!

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఈ రూట్లలో 26 ప్రత్యేక రైళ్లు!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ పండుగల సందర్భంగా శుభవార్త అందించింది. దీపావళి, ఛత్ పండుగల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను న

Published : 2025-10-03 07:16:00
VMRDA Projects: ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.174 కోట్లతో వీఎంఆర్డీఏ ఏడు రహదారుల నిర్మాణం!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ పండుగల సందర్భంగా శుభవార్త అందించింది. దీపావళి, ఛత్ పండుగల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు విశాఖ నుంచి దానాపూర్, భువనేశ్వర్ మార్గాల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో పండుగల సమయంలో ప్రయాణికులు సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగనుంది.

Bhagavad Gita: ఓం పరమ పవిత్రాయై నమః.. జ్ఞానం కన్నా పవిత్రం మరొకటి లేదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -21!

విశాఖపట్నం నుండి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు నవంబర్ 4న ఉదయం 9:10 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 5న మధ్యాహ్నం 12:30కు దానాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:42కు విశాఖకు చేరుకుంటుంది. ఈ రైల్లో 3 థర్డ్ ఏసీ, 12 స్లీపర్, 5 జనరల్ సీటింగ్, 2 దివ్యాంగజన్ బోగీలు అందుబాటులో ఉంటాయి.

Windows 10 Support End: విండోస్ 10 యూజర్లకు భారీ అలర్ట్.. మీ భద్రతకు ముప్పు! విండోస్ 11 వైపు మళ్లండి - చివరి తేదీ ఎప్పుడంటే:

ఇక విశాఖపట్నం నుండి భువనేశ్వర్‌కు ప్రత్యేక అన్‌రిజర్వుడ్ రైలు నవంబర్ 15 వరకు ప్రతి రోజు నడపనున్నారు. ఇది మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి రాత్రి 7:45కు భువనేశ్వర్ చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 10:30కు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:45కు విశాఖకు చేరుకుంటుంది. ఈ రైల్లో దివ్యాంగజన్, మోటార్ కార్ బోగీతో పాటు 10 జనరల్ క్లాస్ సీటింగ్ కోచ్‌లు ఉంటాయి.

చరిత్ర సృష్టించిన ఒప్పందం.. 5 ఏళ్ల తర్వాత భారత్, చైనా మధ్య మళ్లీ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు షురూ!

దేశవ్యాప్తంగా పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని భారత రైల్వే మొత్తం 7,000 ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే ప్రయాణికుల భద్రత కోసం జనరల్ బోగీల్లో ఎక్కే వారిని క్యూలైన్ విధానంలోకి తీసుకురానున్నారు. ఇది ప్రయాణంలో క్రమశిక్షణ, సౌలభ్యాన్ని పెంచనుంది.

Maoist: బీజాపూర్‌లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు..!ఆయుధాలు వదిలి శాంతి మార్గం వైపు..!

దక్షిణ మధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. కాచిగూడ, నాందేడ్, చెన్నై, అంబాలా, ఛాప్రా మార్గాల్లో దీపావళి స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన స్టేషన్లలో 14 అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బందిని కూడా నియమించారు. ఈ నిర్ణయాలతో పండుగలలో ప్రయాణికుల భారం తగ్గి, సులభతరమైన రవాణా అందుబాటులోకి రానుంది.

ఉత్తరాంధ్రకు వాయు'గండం': సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష.. 3 జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు!
BSNL Services: బీఎస్‌ఎన్‌ఎల్ దూకుడు.. విప్లవాత్మక మార్పు! ఇకపై ఫిజికల్ సిమ్ కార్డులు ఉండవు..
Cold drink pregnancy: ప్రెగ్నెన్సీలో కూల్డ్రింక్ తాగితే.. ఏమవుతుంది.. నిపుణుల సలహాలు!
New conditions: ప్రభుత్వ నిధులు పొందాలంటే కొత్త కండీషన్లు తప్పనిసరి.. ట్రంప్!
RSS: క్రమశిక్షణ, సేవ, నేషన్ ఫస్ట్ నినాదంతో శతాబ్దం పూర్తి చేసిన RSS.. పవన్!

Spotlight

Read More →