Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం!

New Airlines: అల్ హింద్, ప్లె ఎక్స్‌ప్రెస్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్!

దేశంలో కొత్త విమానయాన సంస్థలకు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్ హింద్, ప్లె ఎక్స్‌ప్రెస్ అనే రెండు కొత్త విమానయాన సంస్థలకు అధికారికంగా అనుమత

Published : 2025-12-24 16:24:00
Film industry: సామాన్యులకు భారం లేకుండా, సినీ పరిశ్రమకు మేలు.... మంత్రి కందుల దుర్గేష్!

దేశంలో కొత్త విమానయాన సంస్థలకు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్ హింద్, ప్లె ఎక్స్‌ప్రెస్ అనే రెండు కొత్త విమానయాన సంస్థలకు అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో దేశీయ విమానయాన రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ISRO: భారత్‌కు అతిపెద్ద వాణిజ్య అంతరిక్ష ప్రయోగం ఇదే.. గత రికార్డు 4400 కేజీలు.. ఇప్పుడు 6100 కేజీలు!

ఇప్పటికే శంఖ్ ఎయిర్ అనే మరో విమాన సంస్థకు కూడా పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అవసరమైన సాంకేతిక, పరిపాలనా ఏర్పాట్లు పూర్తయిన వెంటనే శంఖ్ ఎయిర్ సేవలు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. కొత్త విమాన సంస్థల రాకతో ప్రయాణికులకు మరిన్ని రూట్లు, మెరుగైన సేవలు లభించనున్నాయి.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీలో కొత్త దిశ!!

కొత్తగా అనుమతి పొందిన విమాన సంస్థల వివరాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. దేశీయ విమానయాన రంగం విస్తరిస్తోందని, ఇది ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

మద్యం ప్రియులకు హెచ్చరిక.. సైడ్ డిష్‌గా ఇవి తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! ఆరోగ్య రహస్యాలివే..
New Rules from January 2026: కొత్త ఏడాది.. కొత్త మార్పులు! మీరు తెలుసుకోవాల్సిన కీలక అప్‌డేట్స్ - మరో వారం రోజుల్లో..
Atal Modis: అటల్ మోదీ సుపరిపాలన యాత్ర రెండు దశల్లో విజయవంతం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్!
శ్రీవారి దర్శనానికి 18 గంటల నిరీక్షణ.. భక్తుల కోసం లేటెస్ట్ అప్‌డేట్స్! నిన్న 61 వేల మందికి పైగా..
ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడేవారికి భారీ నగదు ప్రోత్సాహకం - మిస్ అయితే అరెస్ట్ తప్పదు!
Airtel Offer: జాగ్రత్త.. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్! ఆ ఆఫర్‌లో కొత్త కండీషన్.. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్.!
Real Estate Amaravati: అమరావతిలోని ఈ ప్రాంతం భవిష్యత్తులో మరో KPHB కాలనీ అయ్యే అవకాశం... ఎక్కడో తెలుసా!

Spotlight

Read More →