Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!!

Ashwini Vaishnaw: 2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్ కు! అతి త్వరలో భారత్ లో బుల్లెట్ రైలు.!

ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలను వెల్లడించారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సేవలు ముంబై-అహ్మదాబాద

Published : 2025-08-03 22:07:00
Alcohol sales: ఏపీలో మద్యం పాలసీ మారింది… మంత్రి పార్థసారథి!

ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలను వెల్లడించారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సేవలు ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో ప్రారంభం కానున్నాయని ఆయన ప్రకటించారు. ఈ హై-స్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే, ముంబై, అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గిపోతుందని ఆయన తెలిపారు.

Telugu Film Federation: రేపటి నుంచి షూటింగ్‌ల బంద్... ఎందుకంటే!

మంత్రి అశ్విని వైష్ణవ్ అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా-పుణె ఎక్స్‌ప్రెస్, జబల్‌పూర్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని వివరించారు. 

Srisailam Flood: నిండుకుండలా శ్రీశైలం.. వరద తగ్గడంతో గేట్లు మూసివేత, ఇక విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి!

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 508 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం జరుగుతోందని, ఇది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి గుజరాత్‌లోని వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాలను కలుపుతుందని ఆయన పేర్కొన్నారు.

Minister Speech: బాపట్ల క్వారీ దుర్ఘటన.. నిర్లక్ష్యంపై ఉక్కుపాదం, దోషులపై చర్యలకు మంత్రుల ఆదేశం!

గుజరాత్‌లో భవిష్యత్తులో రాబోయే కొన్ని రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇందులో పోర్‌బందర్-రాజ్‌కోట్ మధ్య కొత్త రైలు, రణవావ్ స్టేషన్‌లో రూ.135 కోట్లతో కోచ్ మెయింటెనెన్స్ కేంద్రం, పోర్‌బందర్‌లో రైల్వే ఫ్లైఓవర్, రెండు గతి శక్తి కార్గో టెర్మినళ్లు వంటివి ఉన్నాయని తెలిపారు.

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన స్కీం మాత్రమే కాదు...! కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఇతర 8 రకాల స్కీములు ఇవే..! వెంటనే తెలుసుకోండి..?

గత 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 34,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌లను నిర్మించామని, ఇది రోజుకు సగటున 12 కిలోమీటర్లకు సమానమని మంత్రి గుర్తుచేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా 1,300 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయి అని ఆయన కొనియాడారు.

HMDA2050: 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ! ఆగస్టు చివరి నాటికి మూడు ప్లాన్లు సిద్ధం!

వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టామని, తక్కువ ధర టిక్కెట్లతో అత్యాధునిక సౌకర్యాలున్న 8 అమృత్ భారత్ రైళ్లకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆయన అన్నారు. గుజరాత్‌తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వాల సహకారంతో రైల్వే ప్రాజెక్టులు వేగవంతమవుతున్నాయని అశ్విని వైష్ణవ్ వివరించారు.

Shoes : రోజంతా షూ ధరిస్తున్నారా.. వైద్య నిపుణుల హెచ్చరిక ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Government Goa: ఇక నుంచి అక్కడ న్యూసెన్స్ కు ₹లక్ష వరకు జరిమానా.. అసభ్య ప్రవర్తనకు కఠిన శిక్షలు!
McDonalds: హైదరాబాద్‌ గ్లోబల్ హబ్‌గా మారనున్న మెక్డొనాల్డ్స్.... ₹875Cr పెట్టుబడులు!
Bharat Liquor Scam: అంతా వాళ్లే చేశారు! లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి కామెంట్స్!

Spotlight

Read More →