Indian Railways: కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో దారి మళ్లింపు! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ! Indian Railways: కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో దారి మళ్లింపు! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Bapatla Train Robbery: గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు షాక్.. స్లీపర్ కోచ్‌ల్లోకి చొరబడి దొంగల హల్చల్.! కత్తులతో బెదిరించి.. 108 Services: ఏపీలో 108 విజయభేరి.. 10 నెలల్లో 6.4 లక్షల మందికి ప్రాణదానం!! Electric Scooter: లాంగ్ జర్నీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఛార్జింగ్ టెన్షన్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్! Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి విమానంలా స్మూత్ జర్నీ!

ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త సర్వీస్… మహిళల కోసం ప్రత్యేక ప్లాన్!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో విషయం అందరికి తెలిసిందే. ఈ పథకం అమలులోకి వచ్చిన మహిళలకు  ఆర్థిక భారం తగ్గిందని చెప్పుకోవాలి ఒకప్పుడు

Published : 2025-10-10 08:42:00
SEBI Officer Grade-A: ప్రతిష్టాత్మక ఫైనాన్షియల్ రిక్రూట్‌మెంట్ 2025! రూ.1,26,100 జీతంతో... మూడు దశలుగా!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో విషయం అందరికి తెలిసిందే. ఈ పథకం అమలులోకి వచ్చిన మహిళలకు  ఆర్థిక భారం తగ్గిందని చెప్పుకోవాలి ఒకప్పుడు తమ జీతం 10,000 అయితే అందులో నుండి నెలకు 3000   బస్సు చార్జి కే అయిపోయాయి. చంద్రన్న ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడం ద్వారా తమ ఆర్థిక స్థాయి కాస్త మెరుగుపడిందని ఏదో ఒక సందర్భంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు  మహిళలు.

Us Immigration: అమెరికాలో స్థిరపడాలనుకుంటున్నారా! అయితే.. ఈబీ5తో గ్రీన్‌కార్డు సులభం!

అయితే ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రజలకు మరింత మంచి సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు బస్సులను పెంచుతున్నారు. రద్దీగా ఉండే మార్గాల్లో కొత్త బస్సులను కూడా నడుపుతున్నారు.

High Court: ఉత్కంఠ భరితంగా మారిన స్థానిక ఎన్నికలకు బ్రేక్! హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

 కార్తీక మాసం సందర్భంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు అయిన శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ఆలయాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తున్నారు.

5G Android Phones: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! ఉచితంగా 5జీ ఆండ్రాయిడ్ మొబైల్స్.. త్వరపడండి!

ప్రభుత్వం ఆలయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నందున రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ టూర్లు అమలులో ఉన్నాయి. ఈ సీజన్‌లో మరింత మంది భక్తులు ఆలయ దర్శనానికి వెళ్లే అవకాశం ఉండటంతో, కొత్త ప్యాకేజీలను కూడా ఆర్టీసీ అందించనుంది.

నిరుద్యోగులకు లోకేశ్ తీపికబురు.. పక్కా ప్లాన్ రెడీ - డీఎస్సీ, టెట్ షెడ్యూల్ ఖరారు.!

ఈ నెల 20న దీపావళి జరగనుంది. దీని తర్వాతి రోజు నుంచే కార్తీక మాసం మొదలవుతుంది. అందుకోసం ప్రత్యేకంగా బస్సులు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 16 వరకు ప్రతి శని, ఆదివారాల్లో నడుస్తాయి. అక్టోబర్ 25, 26 నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీల్లో బస్సులు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాల నుంచి పంచారామ క్షేత్రాల దిశగా బయలుదేరతాయి.

Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!

బస్సులు శనివారం ఆదివారం రాత్రి 8 గంటలకు కాకినాడ నుండి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు పంచారామ క్షేత్రాలకు చేరుకుంటాయి. భక్తులు దర్శనం ముగించుకున్న తర్వాత తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

Forest Department: అటవీశాఖ 791 పోస్టుల స్క్రీనింగ్ ఫలితాలు విడుదల.. వేలమంది మెయిన్స్‌కు అర్హులు!

అంతేకాకుండా అయ్యప్ప స్వామి భక్తుల  కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున,మ రాష్ట్రంలోని అన్ని డిపోల్లో నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు.

Johnson and Johnson: అమెరికా కోర్టు ఆదేశం.. బాధిత కుటుంబానికి భారీ పరిహారం.. టాల్కమ్ పౌడర్ కేసులో జాన్సన్ & జాన్సన్‌కు!

ప్రతి ప్రాంతానికి అనుగుణంగా బస్సుల షెడ్యూల్‌లు, టికెట్ ధరలు, టైమ్‌టేబుల్ వంటి వివరాలు రీజియన్‌ వారీగా సిద్ధం చేస్తున్నారు. భక్తులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అన్ని అవసరమైన సదుపాయాలు అందించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

యువతకు విదేశీ డ్రీమ్స్.. 23 విభాగాల డాటాబేస్ ఇంటిగ్రేట్.. త్వరలో ప్రారంభం! లోకేశ్ కీలక ప్రకటన!

మహిళలు, కుటుంబాలు భక్తులందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. కార్తీక మాసం సందర్భంగా భక్తి, పుణ్యం, సౌకర్యం  అన్నీ ఒకే చోట అందించేలా ఆర్టీసీ ఈసారి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

Chandrababu Naidu: రేపు నెల్లూరు జిల్లాకు సీఎం చంద్రబాబు...! పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం..!

Spotlight

Read More →