బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Paneer Mint Fried Rice: అతి తక్కువ సమయంలో హోటల్ స్టైల్ పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ – టేస్ట్ చేస్తే ఓహో అనాల్సిందే!! మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి సందడి - అంబరాన్నంటిన టాలీవుడ్ తారల హంగామా!! తక్కువ నూనె, ఎక్కువ రుచి! సగ్గుబియ్యంతో క్రిస్పీ మసాలా వడలు.. తయారీ విధానం! బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!! చల్లని క్లైమేట్ కి హెల్తీగా... వేడి వేడి సూప్ రెసిపీ! కేవలం 15 నిముషాల్లో బోరింగ్ చట్నీలకు బై బై... కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ! ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! Paneer Mint Fried Rice: అతి తక్కువ సమయంలో హోటల్ స్టైల్ పనీర్ పుదీనా ఫ్రైడ్ రైస్ – టేస్ట్ చేస్తే ఓహో అనాల్సిందే!! మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి సందడి - అంబరాన్నంటిన టాలీవుడ్ తారల హంగామా!! తక్కువ నూనె, ఎక్కువ రుచి! సగ్గుబియ్యంతో క్రిస్పీ మసాలా వడలు.. తయారీ విధానం! బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!! చల్లని క్లైమేట్ కి హెల్తీగా... వేడి వేడి సూప్ రెసిపీ! కేవలం 15 నిముషాల్లో

భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ!

2025-11-06 20:05:00
Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం!

ఎన్టీఆర్ జిల్లా రెడ్డి గూడెం మండలం పాత నాగులూరు గ్రామానికి చెందిన తులుమేల్లి శారద నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామంలో తమకు చెందిన 1 ఎకరా 30 సెంట్ల భూమిని కొందరు కౌలుకు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని వాపోయారు. 

Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..!

తమ తల్లి బుట్ట మంగమ్మ.. పక్క గ్రామమైన రామనపాడు చెందిన కొందరు వ్యక్తులకు ఈ భూమిని కౌలుకు ఇచ్చారన్నారు. ఆమె మరణానంతరం ఆ భూమిని సదరు వ్యక్తులను తిరిగి ఇమ్మనగా భూమి కొనుక్కోమన్నామని బెదిరిస్తున్నారు. 

పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు!

కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు హోమంత్రి వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబులకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.

Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి పొట్లూరు పద్మజ రాణి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో దేవస్థానానికి చెందిన సర్వే నెం. 130 లోని 9.50 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దానిలో 2.20 సెంట్లు భూమిని పొట్లూరి  సత్యానారయణ ఆక్రమించుకొని కొత్తపల్లి గ్రామానికి చెందిన వేణు గోపాలచారికి విక్రయించారు. తమకు సత్యనారాయణ నుంచి ప్రాణహాని ఉంది. తమయందు దయవుంచి వారిపై చర్యలు తీసుకోని సమస్యను పరిష్కరించాలని కోరారు.

ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు!

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మాచవరంకు చెందిన వీరంకి అనిల్  గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..  నాగరాజు కంతేటి అనే వ్యక్తి కన్స్ లేటెన్సీ నుంచి ఫోన్ చేసి తనకు ఫేక్ ఉద్యోగ నియామకం లేటర్ ఇచ్చి రూ.1,20,000 తీసుకున్నట్లు వివరించారు. 

F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!!

మాచవరం పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అక్కడ తనలాగే చాలా బాధితులు ఫిర్యాదులు చేసినట్లు పోలీసులు తెలిపారన్నారు. దీనిపై ఇది వరకే కేసు నమోదైందని తన పేరు కూడా అందులో అటాచ్ చేస్తామని పోలీసులు తెలిపినట్లు వివరించాడు. ఉద్యోగం కోసం డబ్బులు అప్పుచేసి ఇచ్చాను. కావునా వారిపై చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని కోరారు.

Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు!

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ!
Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!!
Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!!
Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!
AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...
Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..!

Spotlight

Read More →