తేదీ 29-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 29 డిసెంబర్ 2025 (సోమవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీమతి గుమ్మడి సంద్యారాణి గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు
(ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్)
తేదీ 27-12-2025న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై, రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం, మౌలిక వసతులపై ప్రభుత్వ దృష్టిని వివరించారు.