Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్!

Chittor: చిత్తూరు లో కలకలం! గుప్తనిధుల తవ్వకాల కేసులో వైసీపీ జిల్లా కార్యదర్శి అరెస్టు!

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన ఘటన పెద్ద సంచలనం రేపింది. ఈ కేసులో వైసీపీ జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా ఆరుగురిని పోలీసులు

Published : 2025-10-12 11:54:00
ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్న..టీమిండియా!!

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన ఘటన పెద్ద సంచలనం రేపింది. ఈ కేసులో వైసీపీ జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు చిత్తూరు జిల్లా వీర్పల్లి అటవీప్రాంతంలో రాత్రివేళ తవ్వకాలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.

DSC Notification: సర్కార్‌ కీలక నిర్ణయం..! DSC నియామకాలు, టెట్, స్పెషల్ DSC నోటిఫికేషన్‌కు ముహూర్తం ఫిక్స్..!

గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో జేసీబీ యంత్రం, కారు, నాలుగు బైకులు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్రమ తవ్వకాలను నిలిపివేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

"ఆమె యంగ్, అందుకే మీకీ సమస్య.. స్నేహం మాత్రమే శాశ్వతం!" పూరి జగన్నాథ్ ఘాటు వ్యాఖ్యలు!

ఈ ఘటనలో ఇద్దరు స్వామీజీలు మరియు మరొక ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంనుంచి పరారైనట్లు సమాచారం. పోలీసులు వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా, తవ్వకాలు జరిగిందని అనుమానించిన ప్రదేశాన్ని పూర్తిగా మూసివేసి, భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు.

APCRD : ఫర్నిచర్, గార్డెన్, శానిటేషన్ పనులు పూర్తి.. APCRD ప్రారంభానికి సిద్దం!

నిందితుల్లో ముగ్గురు పుంగనూరు మండలం జంటపల్లె వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేయడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

వరల్డ్ రికార్డ్ రైలు ప్రయాణం: 21 రోజులు, 13 దేశాలు.. 18,755 కి.మీ.లు! టికెట్ ధర ఎంతంటే?
Fire Accident: నెల్లూరు హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం! పోలీసుల దర్యాప్తు ప్రారంభం!
జుట్టు రాలుతుందా? ఆందోళన అవసరం లేదు – ఇలా చేస్తే మళ్లీ ఒత్తయిన జుట్టు మీ సొంతం!!
Afghanistan-Pak: ఆఫ్ఘానిస్థాన్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత..! తాలిబన్ల ప్రతీకార దాడుల్లో 15 మంది పాక్ సైనికులు మృతి..!
వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు సంబంధించిన మరిన్ని విషయాలు!!
Credit card: క్రెడిట్ కార్డులు అనవసరం అయితే రద్దు చేయడం సురక్షితమేనా? స్కోర్‌పై పరిణామాలు ఏమిటి?

Spotlight

Read More →