Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం! AP Political News: పనితీరు మార్చుకోకుంటే కష్టమే..ఆ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ హెచ్చరిక.!! Elections 2026: ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం... ఓటు హక్కు వినియోగించుకోండి- ప్రధాని మోదీ! Pattadaru Passbooks: బాపట్ల జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పాస్‌బుక్ల పంపిణీ! Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! 2016 కి ముందే ఇంటి పట్టా ఉందా... దర్జాగా అమ్ముకోవచ్చు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం! AP Political News: పనితీరు మార్చుకోకుంటే కష్టమే..ఆ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ హెచ్చరిక.!! Elections 2026: ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం... ఓటు హక్కు వినియోగించుకోండి- ప్రధాని మోదీ! Pattadaru Passbooks: బాపట్ల జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పాస్‌బుక్ల పంపిణీ! Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! 2016 కి ముందే ఇంటి పట్టా ఉందా... దర్జాగా అమ్ముకోవచ్చు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు..

Ration cards: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కిలో రూ.18 మాత్రమే, మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. జనవరి 1, 2026 నుంచి బియ్యంతో పాటు రాగులు, గోధుమ పిండి కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయ

Published : 2025-12-09 07:12:00
SSC CHSL: SSC CHSL-2025 కీ విడుదల... అభ్యంతరాలకు 11 వరకు అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. జనవరి 1, 2026 నుంచి బియ్యంతో పాటు రాగులు, గోధుమ పిండి కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ కొత్త సరుకుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. బియ్యం బస్తాలపై కూడా క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇండిగో సంక్షోభంపై చంద్రబాబు స్పందన.. కేంద్రం కొత్త నిబంధనలు! ఈ సంక్షోభానికి..

ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రాగుల పంపిణీ జరుగుతుందని, మూడు కేజీల చొప్పున రాగులు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇదివరకు కిలో గోధుమ పిండి ధర రూ.18గా ఉన్నట్లు, ఈసారి కూడా అదే ధర ఉండే అవకాశం ఉందని తెలిపారు. క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి వస్తే బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని, సరుకులు అర్హులైన ప్రతి కుటుంబానికి సమయానికి అందుతాయని మంత్రి వివరించారు.

Japan: జపాన్‌లో 7.6 తీవ్రత భూకంపం.. ప్రాణ, ఆస్తి నష్ట వివరాల కోసం!

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, నిల్వ సామర్థ్యం పెంపుపై కూడా కేంద్రంతో చర్చలు ముగిసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఈ ఏడాది 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతించినట్లు చెప్పారు. ఇప్పటికే 17.30 లక్షల టన్నులు కొనుగోలు చేసి, 2.60 లక్షల మంది రైతులకు రూ.4,120 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. 2,550 కొనుగోలు కేంద్రాలు, 16 వేల సిబ్బంది, 32 వేల వాహనాలతో కొనుగోలు ప్రక్రియ సాగుతున్నట్లు తెలిపారు.

Government Schemes: ఏపీలో వారికి పండగే.. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నిధులు! రూ.లక్ష కు 10 వేలు కడితే చాలు..

ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి పీపీపీ పద్ధతిలో స్టీల్ సైలోస్ నిర్మించాలని కేంద్రం అంగీకరించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా వరి ఎక్కువగా పండే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొత్త సైలోస్‌ నిర్మించనున్నట్లు చెప్పారు. దీనివల్ల ధాన్యం నిల్వలో నాణ్యత పెరుగుతుందని, నష్టాలు తగ్గుతాయని అన్నారు. రేషన్ బియ్యం నిల్వ కోసం కూడా ఎఫ్‌సీఐ అదనపు గోదాంల నిర్మాణానికి అనుమతినిచ్చినట్లు తెలిపారు.

Health Tips: బరువు తగ్గాలంటే ఇడ్లీనా? పరాఠానా? ఏది మంచిదో మీరు ఊహించలేరు!

రాష్ట్ర పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యంపై ఇప్పటికే క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాకింగ్ చేస్తున్నట్లు మంత్రి గుర్తుచేశారు. ఇదే విధానాన్ని ఇప్పుడు రేషన్ బియ్యం పంపిణీలో అమలు చేస్తారని చెప్పారు. అక్రమ రవాణాను అరికట్టడానికి, పారదర్శకత పెంచడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. జనవరి 2026 నుంచి కొత్త విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుండడంతో లబ్ధిదారులకు మరింత సౌకర్యం కలుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

New District: ఏపీలో ఆ కొత్త జిల్లా ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
Dont sleep: చలికాలంలో ఫ్యాన్ గాలికి నిద్రపోవద్దు.. నిపుణుల హెచ్చరిక!
Akhanda 2: అఖండ-2 ప్రీమియర్స్ రద్దు.. కారణమిదేనా.. ఈ నెల 12న రిలీజ్ అయ్యే అవకాశాలు!
Vande Mataram: వందేమాతరం వేడుకలు ఏడాది పొడవునా.. ప్రధాని!
IndiGo shares: విమానాల రద్దుతో ఇండిగో షేర్లకు షాక్.. 7% భారీ పతనం!

Spotlight

Read More →