Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి! International Politics News: నెతన్యాహును కిడ్నాప్ చేయండి.. ట్రంప్‌కు పాకిస్తాన్ మంత్రి సవాల్..!! Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి! Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి! International Politics News: నెతన్యాహును కిడ్నాప్ చేయండి.. ట్రంప్‌కు పాకిస్తాన్ మంత్రి సవాల్..!! Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి! Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం!

US Tariffs: రష్యా చమురుపై అమెరికా కొత్త ఆంక్షల బిల్లు – భారత్‌పై 500 శాతం సుంకాల ముప్పు..!

2026-01-08 14:53:00
మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక మలుపు..!!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచే దిశగా అమెరికా మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. రష్యా చమురుపై కఠిన ఆంక్షలు విధించే కొత్త బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ బిల్లు అమలులోకి వస్తే, రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్న భారత్‌, చైనా వంటి దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా సుంకాలను ఏకంగా 500 శాతం వరకు పెంచే ప్రతిపాదన ఉండటం గమనార్హం.

Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు!

ఈ పరిణామాలను అమెరికా సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ (Lindsey Graham) బహిరంగంగా వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్‌తో ఇటీవల జరిగిన కీలక సమావేశం తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు రూపొందించిన ఈ ఆంక్షల బిల్లుకు ద్వైపాక్షిక మద్దతు లభిస్తోందని చెప్పారు. డెమోక్రాట్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెన్‌థాల్‌తో కలిసి తాను ఈ బిల్లుపై పని చేస్తున్నానని, సరైన సమయంలోనే దీనిని ముందుకు తీసుకువస్తున్నామని గ్రాహమ్ పేర్కొన్నారు.

Weather: తాజా రిపోర్ట్ - ముంచుకొస్తున్న వాయుగుండం.! 36 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో - గంటకు 15 కిలోమీటర్ల వేగంతో..

ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించిన గ్రాహమ్, శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ రష్యా అధ్యక్షుడు వాగ్దానాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. నిరపరాధుల ప్రాణనష్టం కొనసాగుతుండటానికి కారణం రష్యా యుద్ధ యంత్రాంగమేనని, దానికి చౌకగా లభిస్తున్న చమురు ప్రధాన ఇంధనమని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలం చేకూరుస్తున్న దేశాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఈ బిల్లు ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు.

kidney stones: కిడ్నీ స్టోన్స్‌కు బీరు మందా.. నిజం ఇదే!

అమెరికా కాంగ్రెస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం, ఈ ప్రతిపాదిత చట్టానికి “సాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్–2025” అనే పేరు పెట్టారు. ఈ చట్టం కేవలం రష్యాపై మాత్రమే కాకుండా, రష్యాతో వ్యాపారం చేసే వ్యక్తులు, సంస్థలపై కూడా ఆంక్షలు విధించేలా రూపొందించారు. ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, సేవలపై కనీసం 500 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించనున్నారు.

Venkaiah Naidu: భారత్‌కు మేధస్సు కొదవ లేదు.. వెంకయ్యనాయుడు!

 భారత్‌–అమెరికా మధ్య చమురు దిగుమతులు, టారిఫ్‌ల అంశంపై ఇప్పటికే కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ టారిఫ్‌ల విషయంలో అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై అధిక టారిఫ్‌లు విధించాల్సి వచ్చిందని, అయితే భారత్ కొంతవరకు వాటిని తగ్గించిందని ఆయన చెప్పారు. అవసరమైతే భారతీయ ఉత్పత్తులపై మరింత సుంకాలు పెంచే అవకాశం ఉందన్న సంకేతాలూ ఇచ్చారు.

ఆస్ట్రేలియా, అమెరికా, ఉగాండా, డెన్మార్క్ నుంచి వచ్చిన ఎన్నారైలు.. చంద్రబాబుతో భేటీ!

ఈ పరిణామాల మధ్య, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ అమెరికా ప్రతినిధి బృందాన్ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, ఆర్థిక ఆంక్షల అంశం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా తీసుకునే తుది నిర్ణయం భారత్ వంటి దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.

AP Politics: రప్పా రప్పా రాజకీయాలు మనవి కావు… ప్రజాసేవే తెలుగుదేశం అజెండా నారా లోకేష్!!
తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు!
ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. రూ. 6,675 కోట్ల భారీ పెట్టుబడి! దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ - వేలల్లో ఉద్యోగాలు!
FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్!

Spotlight

Read More →