Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!!

AP Politics: రప్పా రప్పా రాజకీయాలు మనవి కావు… ప్రజాసేవే తెలుగుదేశం అజెండా నారా లోకేష్!!

రాష్ట్ర రాజకీయాల్లో మర్యాద, విలువలు, ప్రజాసేవే తెలుగుదేశం పార్టీ అసలైన విధానమని మంత్రి నారా లోకేష్  (Nara Lokesh) స్పష్టం చేశారు. మంత్రులతో జరిగిన అల్పాహార

Published : 2026-01-08 12:57:00
Housing Scheme: ఏపీలో పేదలకు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం! అప్పుడే ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

రాష్ట్ర రాజకీయాల్లో మర్యాద, విలువలు, ప్రజాసేవే తెలుగుదేశం పార్టీ అసలైన విధానమని మంత్రి నారా లోకేష్  (Nara Lokesh) స్పష్టం చేశారు. మంత్రులతో జరిగిన అల్పాహార విందు భేటీలో ఆయన పార్టీ భవిష్యత్ దిశ, పాలనలో అనుసరించాల్సిన విధానాలు, ప్రజలతో మమేకమయ్యే తీరుపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. వైసీపీ అనుసరిస్తున్న దౌర్జన్య రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ పూర్తి భిన్నమని, బెదిరింపులు, రప్పా రప్పా సంస్కృతి తమకు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.

Polavaram Project: రాష్ట్ర జీవనాడి పోలవరంపై సీఎం సమీక్ష… 2027 నాటికి పూర్తి లక్ష్యం!!

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడమే పార్టీ తొలి బాధ్యత అని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో గెలిచామా లేదా అన్నదానికంటే, ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే మన అసలైన అజెండా కావాలని మంత్రులకు సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్యే ఉండాలని, వారి సమస్యలను ప్రత్యక్షంగా వినాలని, పరిష్కారాల కోసం చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు రెండూ సమన్వయంతో అమలవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

Peanut Butter: నిద్ర పట్టక సతమతమవుతున్నారా.... పీనట్ బటర్ తో రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు!

వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. (TDP Leaders Meeting) వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో నేతలు సమర్థంగా వ్యవహరించాలన్నారు. అబద్ధాలను అబద్ధాలతో కాకుండా నిజాలతోనే తిప్పికొట్టాలని, ప్రజలకు నిజం చెప్పడంలో వెనుకాడొద్దని హితవు పలికారు.

Dhurandhar: బాక్సాఫీస్ వద్ద ధురంధర్ ప్రభంజనం.. ₹1,222 కోట్లతో కొత్త చరిత్ర!

ప్రజావేదికల (Andhra Pradesh Politics) ద్వారా వచ్చే ఫిర్యాదులను కేవలం నమోదు చేసి వదిలేయకుండా, వాటి పరిష్కార బాధ్యతను మంత్రులే స్వయంగా తీసుకోవాలని లోకేష్ స్పష్టం చేశారు. తమ శాఖలకు సంబంధించిన అర్జీలు పెండింగ్‌లో ఉండకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, అధికారులను సమన్వయంతో పనిచేయించే బాధ్యత మంత్రులదేనని చెప్పారు. ఒక్కో సమస్య పరిష్కారమే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ORR: ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు.. రూ.1,930 కోట్లతో! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

పార్టీ బలోపేతానికి క్యాడర్ కీలకమని, వారిని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఇన్‌ఛార్జి మంత్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని లోకేష్ సూచించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, వారి సమస్యలు వినడం, అవసరమైన చోట అండగా నిలవడం ద్వారానే పార్టీ మరింత (TDP ) బలపడుతుందని అన్నారు. ప్రజల మద్దతుతో, కార్యకర్తల శ్రమతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని, ప్రజాసేవే తమ రాజకీయాల కేంద్రబిందువని నారా లోకేష్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక మలుపు..!!
Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు!
Venkaiah Naidu: భారత్‌కు మేధస్సు కొదవ లేదు.. వెంకయ్యనాయుడు!
kidney stones: కిడ్నీ స్టోన్స్‌కు బీరు మందా.. నిజం ఇదే!
Weather: తాజా రిపోర్ట్ - ముంచుకొస్తున్న వాయుగుండం.! 36 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో - గంటకు 15 కిలోమీటర్ల వేగంతో..
ఆస్ట్రేలియా, అమెరికా, ఉగాండా, డెన్మార్క్ నుంచి వచ్చిన ఎన్నారైలు.. చంద్రబాబుతో భేటీ!

Spotlight

Read More →