Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ!

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ!

2025-11-08 07:28:00
Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు తమ ఆస్తులపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టిన స్వామిత్వ పథకంను మరింత వేగవంతం చేసింది. ఈ పథకం కింద ప్రజలకు వారి ఇళ్లకు, స్థలాలకు అధికారిక యాజమాన్య పత్రాలు (Property Cards) అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించి, 2026 మార్చి నాటికి కోటి మందికి ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన, సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి గ్రామ సర్వేయర్ల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!!

ఇప్పటివరకు మొదటి విడతలో 613 గ్రామాల్లో సర్వే పూర్తయింది, వీటిలో 5.18 లక్షల మందికి యాజమాన్య పత్రాలు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే, రెండో విడతలో 5,847 గ్రామాల్లో సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ నెలాఖరుకి మరో 45.66 లక్షల మందికి యాజమాన్య హక్కు పత్రాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్‌ నుంచి మూడో విడత ప్రారంభమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలన్న ఆదేశాలు పవన్ కళ్యాణ్ ఇచ్చారు.

AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం!

స్వామిత్వ పథకం ద్వారా ప్రజలు తమ ఆస్తులపై స్పష్టమైన యాజమాన్య హక్కులు పొందడంతో పాటు, ఈ పత్రాలతో భవిష్యత్తులో అమ్మకం, వారసత్వ హక్కుల బదిలీ వంటి లావాదేవీలు సులభం అవుతాయని అధికారులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో రీ సర్వే సమయంలో ఎదురైన ఇబ్బందులు మళ్లీ రాకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆయన మాటల్లో — “రీ సర్వే తర్వాత ఎవరి భూమి వారికి ఇవ్వబడుతుంది, రాజముద్రతో కూడిన కార్డులు జారీ అవుతాయి” అని చెప్పారు.

Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..!

అదే సమయంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు స్వామిత్వ సర్వేను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామ సర్వేయర్లను పంచాయతీరాజ్ శాఖకు కేటాయించి, అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54!

ఇక పల్లె పండుగ 2.0 కార్యక్రమం కింద గ్రామీణ అభివృద్ధి పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో 4,007 కిలోమీటర్ల రహదారులు, గోకులాలు, డ్రైనేజ్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. పల్లెల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ!
Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో..
Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!!
Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..!
జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా..

Spotlight

Read More →