AP GreenField Highway: హైదరాబాద్ టు వైజాగ్.. ఇక గాలిలో తేలినట్లే! కొత్త హైవేతో 56 కిలోమీటర్ల దూరం.. AP Government: ఏపీ సర్కార్ సరికొత్త టెక్నాలజీ.. మీ ఇంటి గుమ్మానికే 'డిజిటల్' గుర్తింపు! సమస్య ఏదైనా.. ఇక చిటికెలో పని! Greenfield Highway: తెలుగు రాష్ట్రాల మధ్య సూపర్ ఫాస్ట్ రహదారి..! గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్లొచ్చు..! LiquorScam: మద్యం కుంభకోణంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్...! రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు! Speaker: యువత రాజకీయాల్లోకి రావాలి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు! Blue Print: ముఖ్యమంత్రి కీలక ప్రకటన! సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో 'బ్లూ ప్రింట్'.. Gas EKyc: ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ముఖ్య గమనిక..! వెంటనే ఈ పని చేయండి! Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి! స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్..! DA Increase: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...! 3 శాతం పెరిగిన డీఏ! Modi: డిజిటల్ దునియాలోనూ మోదీ హవా.. ఇన్ స్టా, 'ఎక్స్'లో వరల్డ్ రికార్డ్ ..!! AP GreenField Highway: హైదరాబాద్ టు వైజాగ్.. ఇక గాలిలో తేలినట్లే! కొత్త హైవేతో 56 కిలోమీటర్ల దూరం.. AP Government: ఏపీ సర్కార్ సరికొత్త టెక్నాలజీ.. మీ ఇంటి గుమ్మానికే 'డిజిటల్' గుర్తింపు! సమస్య ఏదైనా.. ఇక చిటికెలో పని! Greenfield Highway: తెలుగు రాష్ట్రాల మధ్య సూపర్ ఫాస్ట్ రహదారి..! గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్లొచ్చు..! LiquorScam: మద్యం కుంభకోణంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్...! రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు! Speaker: యువత రాజకీయాల్లోకి రావాలి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు! Blue Print: ముఖ్యమంత్రి కీలక ప్రకటన! సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో 'బ్లూ ప్రింట్'.. Gas EKyc: ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ముఖ్య గమనిక..! వెంటనే ఈ పని చేయండి! Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి! స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్..! DA Increase: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...! 3 శాతం పెరిగిన డీఏ! Modi: డిజిటల్ దునియాలోనూ మోదీ హవా.. ఇన్ స్టా, 'ఎక్స్'లో వరల్డ్ రికార్డ్ ..!!

సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటనలో బిగ్ అచీవ్‌మెంట్! అమరావతికి రూ.100 కోట్లు విరాళం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్‌ను కలిశారు. ఈ సమావేశంలో శోభా గ్

Published : 2025-10-22 18:59:00
Microsoft board: ప్రపంచ అగ్రస్ధాయి సీఈవోల్లో సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ బోర్డు జీతం పెంచింది!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్‌ను కలిశారు. ఈ సమావేశంలో శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ఒక ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళంగా ఇవ్వాలని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వారిని అభినందించి, ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.

Currency Battle: రూపాయిని కాపాడేందుకు ఆర్బీఐ డాలర్ల జోరు..! బంగారంపైనే కొత్త దృష్టి..!

అమరావతిలో ఆధునిక గ్రంథాలయాన్ని నిర్మించాలనే ప్రణాళికకు ఇది ఒక పెద్ద ఊతం అని సీఎం తెలిపారు. పేదరిక నిర్మూలనకు, విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన మీనన్‌కు వివరించారు. శోభా గ్రూప్ ఫౌండర్‌కు అమరావతిని సందర్శించి, భవిష్యత్ పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు.

Indigo Offer: ఇండిగో వారికి బంపర్ ఆఫర్! కేవలం రూ.1 కే దేశమంతా చుట్టి రావచ్చు! ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రహదారులు, నీటి సదుపాయాలు, నైపుణ్యమున్న మానవ వనరులు వంటి మౌలిక సదుపాయాలను వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.

Nara Lokesh: తుని ఘటనపై నారా లోకేష్ సీరియస్‌! ఎవరైనా వదిలిపెట్టం... కీలక ఆదేశాలు జారీ!

శోభా గ్రూప్ లైబ్రరీ నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళం ఇవ్వడం రాష్ట్ర విద్యా రంగానికి మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. అమరావతిలో రూ.150 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాల లైబ్రరీ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ లైబ్రరీని 24 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Sports: ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ స్టేడియాలు ఏపీలో..! పాపులస్‌తో లోకేశ్‌ కీలక చర్చలు..!

ఇదే తరహాలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త జిల్లాల వారీగా కూడా లైబ్రరీల అభివృద్ధి కోసం విరాళాలు స్వీకరించనుంది. ఇప్పటికే విశాఖపట్నంలో రూ.20 కోట్లతో మోడల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రయత్నాలతో ఆంధ్రప్రదేశ్ విద్యా మౌలిక సదుపాయాల్లో దేశంలో ముందంజలో నిలవనుందని అధికారులు ఆశిస్తున్నారు.

ఏపీ క్రీడల రూపురేఖలు మార్చేందుకు ప్లాన్.. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థతో లోకేశ్‌ భేటీ - చంద్రబాబు ఆశయం!
Postal Update: అత్యవసర తపాలాలకు ఇక ఆలస్యం లేదు..! జీపీఓలో రాత్రింబవళ్ళు సేవలు..!
Bullet train : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్.. చైనా CR450 గంటకు 453 KM!
President Murmus: రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్ కుంగింది.. పెద్ద ప్రమాదం తప్పింది!
జగపతిబాబు షోలో రాజమాత రమ్యకృష్ణ సంచలన కామెంట్స్! ఐటెమ్ సాంగ్స్ రీమేక్ చేయాలనుంది - ప్రోమో వైరల్!

Spotlight

Read More →