తేదీ 20-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 20 నవంబర్ 2025 (గురువారం). స్థానం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరీ. 1. శ్రీ డా. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు (గౌరవ మంత్రివర్యులు). 2. శ్రీ వలవల బాబ్జీ గారు (ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బోర్డ్ చైర్మన్)