Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై..

AP Politics: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం… ఎంపీలతో కీలక సమన్వయ భేటీ!!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట

Published : 2025-11-29 14:33:00
Cyclone Ditva: భారీ వరదలు.. శ్రీలంకలో 123 మంది మృతి.. దిత్వా తుఫాను ప్రభావం!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీ ఎంపీలు ఎలా వ్యవహరించాలి, ఏ అంశాలపై ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాలపై ఆయన సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ పాల్గొన్నారు.

AP Govt: ఏపీలో కొత్తగా 2 జాతీయ రహదారులు.. ఆ జిల్లాకు మహర్దశ.. రూపురేఖలు మారిపోతాయ్!

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో చర్చించబడే జాతీయ ప్రాధాన్యత అంశాలపై తమ పార్టీ ఎంపీలు స్పష్టమైన అవగాహనతో, బలమైన వాదనలతో ముందుకు రావాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, భద్రత, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు సంబంధించిన ముఖ్యమైన బిల్లులు, విధానాలు ఈ సమావేశాల్లో ఉండే అవకాశం నేపథ్యంలో సభ్యులు ముందుగానే పకడ్బందీగా సిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు.

AP Development: ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్.. 5 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్! ఇక నుంచి రోజంతా..

రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వేగవంతం చేయడం కూడా తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తూ, ఈ ప్రాజెక్ట్‌పై కేంద్రం అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని, ఈ సహకారం కొనసాగేందుకు సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో సమన్వయం అవసరమని ఎంపీలకు సూచించారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ధి పనుల పురోగతిపై క్రమం తప్పకుండా సమాచారం సేకరించి, అవసరమైతే పార్లమెంట్ లోనే అంశాన్ని ప్రస్తావించి కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

Korean series 2025: సంచలనం సృష్టించిన టాక్సీ డ్రైవర్ 3… కె–డ్రామా రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్లిన సిరీస్!

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగాల్లో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులపై కూడా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన నిధులు, ఇప్పటికే మంజూరైన బడ్జెట్, ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యలు వంటి వివరాలను అధికారుల నుంచి సేకరించి, తగిన వేగంతో పరిష్కారాలు పొందేలా కేంద్రంతో చర్చించాలి అని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి ఈ నిధులు అత్యంత కీలకమని ఆయన గుర్తుచేశారు.

Glass Bridge: దేశంలోనే అతిపొడవైన గ్లాస్ బ్రిడ్జి ఆ ప్రాంతంలో సిద్ధం! డిసెంబర్ 1న గ్రాండ్ ఓపెనింగ్..!

మొత్తానికి, శీతాకాల పార్లమెంట్ సమావేశాలను రాష్ట్ర ప్రయోజనాలను ముందుంచుకుని ఒక అవకాశంగా మార్చుకోవాలని, ప్రతి సభ్యుడు చురుకైన పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలను సరైన వేదికపై గట్టిగా వినిపించడంలో ఈ సమన్వయ సమావేశం మరో ముఖ్యమైన అడుగుగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Viral Video: అమెరికాలో ఇండియన్ థ్యాంక్స్‌గివింగ్‌ వీడియో వైరల్… సమోసా, బిర్యానీతో ప్రత్యేక విందు!
నందిగామ రోడ్డు యాక్సిడెంట్ లో NRI మృతి! ఎన్ఆర్‌ఐలకు అండగా APNRT భీమా! పూర్తి వివరాలు...
Amaravati Updates: రుణానికి ప్రభుత్వ హామీ... రూ. 7,500 కోట్లకు గ్యారంటీ ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ!
SAIL Jobs: నెలకు రూ.1.80 లక్షల జీతంతో SAIL నోటిఫికేషన్‌... డెడ్‌లైన్ ఎప్పుడంటే!
TTD: టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో మరో 11 మంది పాత్ర..! కీలక అరెస్టులకు సిద్ధం!

Spotlight

Read More →