పార్వతీపురం లో మంచి నీటి కోసం దాహం కేకలు
పార్వతీపురం నియోజకవర్గము , పార్వతిపురం మున్సిపాలిటీలో మంచి నీళ్లు బురద నీళ్లు గా వస్తున్న పట్టించుకోని మున్సిపాలిటీ ప్రభుత్వ అధికారులు. ప్రజల అవేదన, బాధ అధికారులకు వినబడడం లేదు?
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొన్ని కోట్ల రూపాయలు మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి ఖర్చు పెడుతున్నారు.
అయినా ప్రయోజనం లేదు మరి ఆ కోటల డబ్బు ఎక్కడికి వెళుతుంది?
ప్రజల డబ్బు ప్రజాప్రతినిధి ఖాత లోకి వెళుతుందా ? లేక అధికారుల ఖాతా లోకి వెళుతుందా.?
ఎక్కడ చూసినా పైపు లైన్లు లీకులు మరియు వృధాగా పోతున్న నీరు, ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు?
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
గత రెండు సంవత్సరాలుగా 63.63 కోట్ల రూపాయలు మంచినీళ్లు అభివృద్ధి కోసం పథకాలు రాగా ఉత్సాహంగా కాంట్రాక్టర్ గారు 119 మీటర్స్ పైప్లైన్ మరియు సుమారు నాలుగు కోట్ల రూపాయల మంచినీళ్లు పైపులు తీసుకురాగా ? కాంట్రాక్టుకు కనీసం 25% డబ్బులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వక పోవడం తో ఈ కాంట్రాక్టర్ పనిచేయడానికి వెనుక అడుగు వేశారు.? దీనికి కారణం అధికార ప్రజాప్రతినిదులు. వీరు వలన మున్సిపాలిటీ ప్రజలు ఈ విధంగా అనేక రకాలుగా తాగు నీటి కొరకు ఇబ్బంది పడుతున్నారు. అని అరకు పార్లమెంట్ ITDP అధ్యక్షులు, 8వ వార్డ్ కౌన్సిలర్, కోరాడ నారాయణ రావు(ఎక్స్ ఆర్మీ) ఆవేదన వ్యక్తం చేసారు.
ఇవి కూడా చదవండి:
అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు
దేశవాళీ విమానాలలో ప్రయాణించే సమయంలో మీతో పాటు ఏమి తీసుకెళ్లచ్చు!
ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం!! కొలిక్కి వచ్చిన పొత్తులు!!
ఏప్రిల్ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్!!
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి