Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే...

NTR Legacy: ఎన్టీఆర్ అడుగుజాడల్లో పారా రామకృష్ణ…! పిఆర్‌కే ఫౌండేషన్ నుంచి పేదలకు చేయూత!

గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు నాలుగు రోడ్ల కూడలిలో ఈరోజు (22-11-2025) పిఆర్‌కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్

Published : 2025-11-22 18:48:00
UK Immigration: 3 ఏళ్లలోనే యుకే శాశ్వత నివాసం? అధిక జీతాల వారికి బ్రిటన్‌ కొత్త ఇమ్మిగ్రేషన్‌ షాక్!


గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు నాలుగు రోడ్ల కూడలిలో ఈరోజు (22-11-2025) పిఆర్‌కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పిఆర్‌కే ఫౌండేషన్ అధినేత పారా రామకృష్ణ, ముందుగా బసవతారకం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజ సేవ పట్ల బసవతారకం చూపిన అంకితభావం, ఎన్‌టీఆర్ కుటుంబం సమాజానికి అందించిన సేవా స్ఫూర్తి తనకు మార్గదర్శకమని ఆయన అన్నారు. స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో ప్రాంతమంతా ఒక సేవా వాతావరణం నెలకొన్నది.

Jakkanna: జక్కన్నపై దేవుడికిలేని కోపం.. మీకెందుకు.. RGV ఫైర్!
Recruitment Railways: రైల్వేలో భారీ నియామకాలు.. 3,058 పోస్టులకు అప్లై చేశారా!


తరువాత, ఉంగుటూరు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలీ (గండిసీమ)కు జీవనోపాధి కోసం పిఆర్‌కే ఫౌండేషన్ తరఫున ఒక టిఫిన్‌ బండి‌ను అందజేశారు. రామకృష్ణ స్వయంగా రిబ్బన్ కట్ చేసి టిఫిన్ బండి ప్రారంభిస్తూ, నిరుపేదలు, పేద కుటుంబాలకు ఆదుకోవడం ప్రతి మనిషి బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం ఫౌండేషన్ చేపడుతున్న సహాయక కార్యక్రమాలు వారి భవిష్యత్తుకు ఒక చిన్న అండగా మారాలని తన ఆకాంక్ష అని కూడా చెప్పారు. ఈ టిఫిన్ బండి అందించిన సంఘటన స్థానికులలో విశేష స్పందన రేకెత్తించింది.

Digital Abuse: వ్యాఖ్యల్లో హద్దు దాటిన వైసీపీ నేత…! ఇప్పుడు పోలీస్ కస్టడీలో..!
రాజధాని రైతుల సమస్యలపై కీలక సమీక్ష.. 6 నెలల్లో - కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి హామీ!


కార్యక్రమంలో మాట్లాడిన పారా రామకృష్ణ మాట్లాడుతూ, “P4 స్ఫూర్తి” తమ ఫౌండేషన్‌కు ప్రధాన బలం అని, ప్రజల కోసం—ప్రేమ, సేవ, సమాజం, అభ్యున్నతి అనే నాలుగు ముఖ్య సూత్రాలపై ఫౌండేషన్ పనిచేస్తుందని వివరించారు. “సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు” అని అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నడుస్తూ, పేదలకు చేయూత అందించడం తమ కర్తవ్యమని ఆయన చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు చిన్న సహాయం కూడా పెద్ద మార్పులు తీసుకురాగలదని ఈ సందర్భంలో రామకృష్ణ గుర్తుచేశారు.

Air Show Accidents: తేజస్‌ జెట్‌ దుర్ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌షో ప్రమాదాలపై మరోసారి దృష్టి!!
GP Elections: పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్! రిజర్వేషన్లపై కీలక జీవో రిలీజ్!


ఈ సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుత్తా అనిల్‌బాబు, కాకుమాను సత్యనారాయణ, బొబ్బా వాసుదేవరావు, రాచకొండ శ్రీనివాసరావు, డి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పిఆర్‌కే ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తూ, మరికొంతమందికి ఇలాంటి అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా రామకృష్ణ ప్రజలతో మరింత దగ్గరవుతూ, సేవే ధ్యేయమని మరోసారి నిరూపించారు.

సాయి స్పూర్తితో జాతి నిర్మాణం.. "మానవ సేవే మాధవ సేవ" - రాష్ట్రపతి ప్రసంగంలోని కీలక అంశాలు!
Volcanoes Country's: ప్రపంచంలో అగ్నిపర్వతాలు అత్యధికంగా ఉన్న దేశం ఇదే… శాస్త్రవేత్తలు చెప్పే ఆశ్చర్యకర నిజాలు!
పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు.. సీఎం చంద్రబాబు, లోకేష్‌తో.! రాష్ట్రపతి చేతుల మీదుగా..

Spotlight

Read More →